हिन्दी | Epaper
పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Telugu News: FRS: ఎఫ్ఆర్ఎస్ ప్రభావం ప్రభుత్వ బడుల్లో పెరిగిన హాజరు

Tejaswini Y
Telugu News: FRS: ఎఫ్ఆర్ఎస్ ప్రభావం ప్రభుత్వ బడుల్లో పెరిగిన హాజరు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో అమలు చేస్తున్న ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ (FRS) మంచి ఫలితాలను ఇస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఆర్ఎస్ను అమలు చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఇటు విద్యార్థుల హాజరుతోపాటు ఉపాధ్యాయుల హాజరు కూడా గణనీయంగా పెరుగుతున్నట్టు హాజరు శాతంను చూస్తే తెలుస్తోంది. గతంలో ఎఫ్తార్ఎస్ ను అమలు చేయనప్పుడు విద్యార్థుల్లో 60 శాతం కంటే తక్కువగా హాజరు ఉండేది. ఇక ఉపాధ్యాయుల్లో అయితే 70 శాతానికి మించి ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే ఎస్ఆర్ఎస్ అమలు చేయడం ప్రారంభిం చారో.. అప్పటి నుంచి విద్యార్థుల హాజరు శాతం పెరగడంతోపాటు ఉపా ధ్యాయుల హాజరు కూడా గణనీయంగా పెరిగింది.

Read also :  Tirumala: ఫిబ్రవరి నెల టిక్కెట్లు రేపు ఆన్లైన్లో విడుదల

FRS

స్థానిక సంస్థల పాఠశాలలతోపాటు

రాష్ట్రంలో ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలతోపాటు మోడల్ స్కూల్స్, కేజిబివిలు, రెసిడెన్షి యల్ స్కూల్స్ కలిపి 24,994 ఉన్నాయి. వాటిల్లో 19,38,270 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో ప్రతిరోజూ సుమారు 70 శాతం పాఠశాల లకు హాజరవుతున్నారు. యుడైస్లో ఉన్నవారిలో కొన్ని ఆధార్ కార్డుల్లో ఇబ్బందులు ఉన్నవారు సుమారు 2500 మంది వరకు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. వారు కాకుండా మిగిలిన విద్యార్థుల్లో సుమారు 70 శాతం నుంచి 75 శాతం వరకు పాఠశాలలకు హాజరవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఎస్ఆర్ఎస్ అమలు చేయకముందు విద్యార్థుల హాజరు 60 శాతం వరకు ఉండేదని.. అప్పుడప్పుడు 65 శాతం వరకు వచ్చేదని అధికారులు చెబుతుండగా.. ఎస్ఆర్ఎస్ అమలు చేయ డం ప్రారంభించిన తరువాత హాజరు శాతం 70 నుంచి 75 శాతం వరకు వస్తుందన్నారు.

FRS

ఎస్ఆర్ఎస్అమలు చేయకముందు

ఇక రాష్ట్రంలోని 24,994 పాఠశాలల్లో 1,31,693 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వారిలో 83 నుంచి 85 శాతం వరకు ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరవుతున్నారు. (FRS)ఎస్ఆర్ఎస్అమలు చేయకముందు ఉపాధ్యాయుల హాజరు 70 శాతం దాటేది కాదని అధికారులు అంటున్నారు. కానీ ఎస్ఆర్ఎస్ అమలు చేసిన తరువాత నుంచి టీచర్ల హాజరు పెరుగుతోంది. ప్రస్తుతం 80 నుంచి 85 శాతం వరకు ఉపాధ్యాయుల హాజరు ఉంటుంది. ఎస్ఆర్ఎస్ అమలు తరువాత సుమారు 20 శాతానికి పైగా ఉపాధ్యాయుల హాజరుశాతం పెరిగినట్టు అధికారులు గుర్తించారు.

ఉపాధ్యాయుల హాజరు శాతం గతం కంటే పెరిగినప్పటికీ.. ఉపాధ్యాయుల్లో రోజువారీ సెలవుల్లో ఉన్నవారు, లాంగ్ లీవ్స్ తీసుకున్న వారు, ఫారెన్హీవ్స్ ఉన్న వారు సుమారు 10 శాతం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. వారు కాకుండా సుమారు 7 నుంచి 10 శాతం మంది ఉపాధ్యాయుల వివరాలు పాఠశాల విద్య శాఖకు అందడం లేదు. వారు ఇటు రోజువారీ సెలవుల్లోనూ లేక, లాంగ్లోవ్స్లోనూ లేకుండా, ఫారిన్ లీవ్స్లోనూ లేకుండా ఉన్నారు. అటువంటి వారి వివరాలను సేకరించి పంపించాలని పాఠశాల విద్య శాఖ ఉన్నతాధికారులు విద్యాశాఖాధికారులను కోరినట్టు తెలిసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్ఎర్ఎస్ అమలు చేసి.. సత్ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని గురుకులాల్లోనూ ఇదే ఎస్ఆర్ఎస్ హాజరు విధానాన్ని అమలు చేయాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది 2026-27 నుంచి గురుకులాల్లో కూడా ఎస్ఆర్ఎస్ను అమలు చేయాలని రాష్ట్ర సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మున్సిపాలిటీ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

మున్సిపాలిటీ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రాణం తీసిన చైనా మాంజా

బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రాణం తీసిన చైనా మాంజా

ఐదేళ్ల పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డ మాజీ సర్పంచ్

ఐదేళ్ల పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డ మాజీ సర్పంచ్

అల్వాల్‌లో కార్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం
0:11

అల్వాల్‌లో కార్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం

త్వరలో 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

త్వరలో 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పండ‌గకు ఊరెళ్తూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం
0:21

పండ‌గకు ఊరెళ్తూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం

సంక్రాంతికి తప్పక దర్శించాల్సిన 6 పుణ్యక్షేత్రాలు ఇవే!

సంక్రాంతికి తప్పక దర్శించాల్సిన 6 పుణ్యక్షేత్రాలు ఇవే!

వీధికుక్కల సామూహిక మృతి ఘటన కలకలం

వీధికుక్కల సామూహిక మృతి ఘటన కలకలం

డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు

డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు

సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్

సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి

📢 For Advertisement Booking: 98481 12870