हिन्दी | Epaper
నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే

Latest News: TGSRTC – త్వరలో అయోధ్య, వారణాసికి టూర్ ప్యాకేజీలు అందుబాటులోకి

Anusha
Latest News: TGSRTC – త్వరలో అయోధ్య, వారణాసికి టూర్ ప్యాకేజీలు అందుబాటులోకి

టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) సేవలను ప్రజల వరకు మరింతగా చేరువ చేయాలనీ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ , విలేజ్, కాలనీ బస్ ఆఫీసర్లకు పిలుపునిచ్చారు. సజ్జనార్ (MD VC Sajjanar) ఈ కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా పరిగణిస్తూ, ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్టీసీ సేవల ప్రాముఖ్యతను వివరించాలని సూచించారు. ముఖ్యంగా, “యాత్రాదానం” అనే కార్యక్రమం ద్వారా సాధారణ ప్రజలకు ఆర్టీసీ సేవల (RTC Services) ప్రయోజనాలను చేరవేయడం కీలకం అని ఆయన అభిప్రాయపడ్డారు.

శనివారం బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి విలేజ్, కాలనీ బస్ ఆఫీసర్ల సమావేశంలో సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రతీ డిపోకు ముగ్గురు బస్ ఆఫీసర్లు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభంలో సజ్జనార్ మాట్లాడుతూ, ఆర్టీసీ సేవలను ప్రజలలో మరింత ప్రాచుర్యం పొందేలా చేయడం, కొత్త వ్యూహాలను అమలు చేయడం అవసరమని గుర్తించారు.

శుభకార్యాల సమయంలో బస్సుల బుకింగ్

సజ్జనార్ ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో బస్సుల బుకింగ్, కార్గో సేవలను ప్రోత్సహించమని బస్ ఆఫీసర్లకు సూచించారు. ఇవి ఒక విధంగా ఆర్టీసీ (RTC) సేవలను ఆదాయవంతమైన రంగాలుగా మార్చడమే కాకుండా, సామాజిక ప్రయోజనాలను కూడా చేరవేస్తాయని ఆయన వివరించారు. “ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం ఆర్టీసీ సేవలను ఉపయోగించడం ద్వారా సౌకర్యం పొందుతారు. అలాగే, మన సంస్థ సామాజిక బాధ్యతను నిర్వహించడంలో ముందుంటుంది” అని ఆయన పేర్కొన్నారు.

 TGSRTC
TGSRTC

ఉద్యోగుల నిబద్ధత, అంకితభావం వల్లే

ఈ సమావేశంలో చర్చించిన అంశాల్లో ముఖ్యంగా ప్రజలకు చేరువైన సేవల సమన్వయం,యాత్రాదానం కార్యక్రమానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 21 వేలకు పైగా అద్దె బస్సులు బుక్ చేసినందుకు విలేజ్, కాలనీ బస్ ఆఫీసర్ల పనితీరును సజ్జనార్ ప్రశంసించారు. రాబోయే బతుకమ్మ, దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు.టీజీఎస్‌ఆర్టీసీ ఇటీవల ప్రవేశపెట్టిన టూర్ ప్యాకేజీ (Tour package) లకు మంచి స్పందన లభిస్తోందని.. త్వరలోనే అయోధ్య, వారణాసి వంటి పుణ్యక్షేత్రాల టూర్ ప్యాకేజీలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు తెలిపారు.

ఉద్యోగుల నిబద్ధత, అంకితభావం వల్లే సంస్థ ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రతి గడపకు ఆర్టీసీ సేవలను తీసుకెళ్లడమే విలేజ్, కాలనీ బస్ ఆఫీసర్‌ల ప్రధాన లక్ష్యం. వీరు తమ పరిధిలోని గ్రామాల్లో, కాలనీల్లో ప్రజలతో నిరంతరం సంప్రదిస్తూ ఉంటారని.. బస్సుల రాకపోకలు, సమయాలు, కొత్త రూట్లు వంటి సమాచారాన్ని సేకరించి, వాటిని ఉన్నతాధికారులకు చేరవేస్తారన్నారు. అలాగే, శుభకార్యాలు, జాతరల వంటి వాటికి అద్దె బస్సులను బుక్ చేసుకోవాలని ప్రజలకు వివరిస్తారన్నారు. క్షేత్రస్థాయి సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకొచ్చి, వాటి పరిష్కారానికి కృషి చేస్తారని సజ్జనార్ వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/nirmal-male-wedding-ceremony-liquor-bottles-instead-of-glasses/telangana/547020/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కొత్త ఏడాది వేళ: కుటుంబానికే తొలి ప్రాధాన్యత

కొత్త ఏడాది వేళ: కుటుంబానికే తొలి ప్రాధాన్యత

‘అమ్మా.. నన్ను క్షమించు’.. సూసైడ్ నోట్లో సీరియల్ నటి నందిని ఆవేదన

‘అమ్మా.. నన్ను క్షమించు’.. సూసైడ్ నోట్లో సీరియల్ నటి నందిని ఆవేదన

ప్రియాంకాగాంధీ ర్యాలీలో కాబోయే కోడలు.. వీడియో వైరల్
0:41

ప్రియాంకాగాంధీ ర్యాలీలో కాబోయే కోడలు.. వీడియో వైరల్

మిసెస్ ఇండియా గ్లోబల్ అంబాసిడర్గా మితాలి అగర్వాల్

మిసెస్ ఇండియా గ్లోబల్ అంబాసిడర్గా మితాలి అగర్వాల్

భారత్–పాక్ వివాదంలో మధ్యవర్తిత్వం చేశామన్న చైనా | భారత్ ఖండన…

భారత్–పాక్ వివాదంలో మధ్యవర్తిత్వం చేశామన్న చైనా | భారత్ ఖండన…

ఎస్ఎస్ఎల్వీ మూడో స్టేజ్ పరీక్ష విజయవంతం

ఎస్ఎస్ఎల్వీ మూడో స్టేజ్ పరీక్ష విజయవంతం

రూ.40కోట్ల భారీ విదేశీ గంజాయి పట్టివేత.. ఎక్కడంటే?

రూ.40కోట్ల భారీ విదేశీ గంజాయి పట్టివేత.. ఎక్కడంటే?

న్యూ ఇయర్ రోజున ఢిల్లీ విమానాలు ఆలస్యం, ఎయిర్‌లైన్స్ ట్రావెల్ అడ్వైజరీ

న్యూ ఇయర్ రోజున ఢిల్లీ విమానాలు ఆలస్యం, ఎయిర్‌లైన్స్ ట్రావెల్ అడ్వైజరీ

ముకేశ్ అంబానీ కీలక ప్రకటన..

ముకేశ్ అంబానీ కీలక ప్రకటన..

తమిళనాడు-పుదుచ్చేరి ప్రత్యేక రైల్ టూర్ ప్రారంభం

తమిళనాడు-పుదుచ్చేరి ప్రత్యేక రైల్ టూర్ ప్రారంభం

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన సూచనలు

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన సూచనలు

ప్రతి హిందువు గుడికి వెళ్లడం అలవర్చుకోవాలి

ప్రతి హిందువు గుడికి వెళ్లడం అలవర్చుకోవాలి

📢 For Advertisement Booking: 98481 12870