हिन्दी | Epaper

Latest news: TGPSC: మరికాసేపట్లో గ్రూప్‌ 2 అభ్యర్ధులకు పత్రాలు

Saritha
Latest news: TGPSC: మరికాసేపట్లో గ్రూప్‌ 2 అభ్యర్ధులకు పత్రాలు

తెలంగాణ గ్రూప్‌ 2 ఉద్యోగాలకు నియామక పత్రాలు పంపిణీ

తెలంగాణ రాష్ట్రంలోని గ్రూప్‌ 2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు శనివారం (అక్టోబర్ 18) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) చేతుల మీదుగా నియామక పత్రాలు (TGPSC) అందించనున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తం 783 మందికి నియామక పత్రాలు అందించనున్నారు.

ఎంపికైన అభ్యర్థుల డాక్యుమెంట్ల వరిఫికేషన్ ఇప్పటికే పూర్తయ్యింది. శాఖల వారీగా ఉద్యోగుల నియామకానికి అవసరమైన ఏర్పాట్లు అధికారుల అధ్వర్యంలో పూర్తయ్యాయి. నియామక పత్రాల పంపిణీ అనంతరం అభ్యర్థులు తాము ఎంపికైన పోస్టుల్లో సేవలు ప్రారంభించనున్నారు.

Read also: బోటు బోల్తా పడి ముగ్గురు భారతీయులు మృతి..పలువురు గల్లంతు

TGPSC
TGPSC: మరికాసేపట్లో గ్రూప్‌ 2 అభ్యర్ధులకు పత్రాలు

ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ప్రత్యేక ఏర్పాట్లు

ఈ వేడుకలో ఉపముఖ్యమంత్రి (TGPSC) భట్టి విక్రమార్క, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో పాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు. ఎంపికైన అభ్యర్థుల కుటుంబ సభ్యులకు ఈ వేడుకలో పాల్గొనడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం విశేషం.

టీఎస్‌పీఎస్సీ ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో 783 పోస్టులకు గాను 782 పోస్టులకు ఎంపిక జాబితా విడుదల చేసింది. ఒక పోస్టు మాత్రం తాత్కాలికంగా నిలిపివేయబడినట్టు కమిషన్ వెల్లడించింది. ఈ నియామకాలు సాధారణ పరిపాలన, రెవెన్యూ, ఎక్సైజ్, పంచాయతీరాజ్, వాణిజ్య పన్నుల శాఖలకు సంబంధించినవిగా ఉన్నాయి.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వెలుగుమట్ల వివాదం.. ఎక్కడ కూల్చారో అక్కడే వారికి ఇళ్లు

వెలుగుమట్ల వివాదం.. ఎక్కడ కూల్చారో అక్కడే వారికి ఇళ్లు

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు

గ్యాస్ కొరతతో అవస్థలు పడుతున్న విద్యార్థులు

గ్యాస్ కొరతతో అవస్థలు పడుతున్న విద్యార్థులు

చదువు చెప్పే గురువే కసాయిలా మారితే ఇక పిల్లలకు దిక్కెవరు? సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన

చదువు చెప్పే గురువే కసాయిలా మారితే ఇక పిల్లలకు దిక్కెవరు? సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన

ఇప్పసారాతో ఆరోగ్యం:ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

ఇప్పసారాతో ఆరోగ్యం:ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి

అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

హైదరాబాద్‌లో హోటల్స్ బంద్‌పై అసోసియేషన్ క్లారిటీ

హైదరాబాద్‌లో హోటల్స్ బంద్‌పై అసోసియేషన్ క్లారిటీ

హైదరాబాద్‌లో మరో కేబుల్ బ్రిడ్జి

హైదరాబాద్‌లో మరో కేబుల్ బ్రిడ్జి

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.
0:34

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

📢 For Advertisement Booking: 98481 12870