हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

TG: కేసీఆర్ మాట్లాడితే కొందరుఆందోళనకు గురవుతున్నారు: కేటీఆర్

Rajitha
TG: కేసీఆర్ మాట్లాడితే కొందరుఆందోళనకు గురవుతున్నారు: కేటీఆర్

పార్టీ అధినేత కేసీఆర్ మీడియా ముందుకు రాగానే కొందరు నాయకులు ఆందోళనకు గురవుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వ్యాఖ్యానించారు. రెండుసార్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన, రాష్ట్ర సాధనకు నాయకత్వం వహించిన 72 ఏళ్ల నాయకుడిపై వ్యక్తిగత దూషణలు చేయడం రాజకీయ సంస్కారానికి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. విధానాలపై విమర్శలు చేయవచ్చుగానీ, వ్యక్తిగత స్థాయికి దిగడం తగదని అన్నారు.

Read also: Nizamabad: ATM దుండగులు కలకలం: రాత్రికి రాత్రి రూ. 30 లక్షలు మాయం

When KCR speaks, some people get worried

When KCR speaks, some people get worried

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొద్ది కాలమే అయినప్పటికీ

ఒకసారి కాలు విరిగిందని సంతోషించడం, మరోసారి మరణించాలని శాపనార్థాలు పెట్టడం మానవత్వానికి కూడా విరుద్ధమని కేటీఆర్ పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి పదవికి ఉన్న గౌరవం, తనకు తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం కారణంగా తాను వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉంటున్నానని తెలిపారు.

ఇదే సమయంలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కూడా కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొద్ది కాలమే అయినప్పటికీ అంతర్గత అసంతృప్తి బయటపడుతోందని అన్నారు. అధికార పార్టీకి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందనే భావన ప్రజల్లో ఉన్నప్పటికీ, తెలంగాణలో వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని చెప్పారు. ఈ పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ ప్రజల్లో తన బలాన్ని నిలుపుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870