हिन्दी | Epaper
రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు

News Telugu: TG: నా చివరి కోరిక ఇదే: ఆర్. కృష్ణయ్య భావోద్వేగ వ్యాఖ్యలు

Rajitha
News Telugu: TG: నా చివరి కోరిక ఇదే: ఆర్. కృష్ణయ్య భావోద్వేగ వ్యాఖ్యలు

TG: ఆర్. కృష్ణయ్య తన జీవితాంతం ఉన్న ఆకాంక్షను మరోసారి వెల్లడించారు. బీసీలకు రాజ్యాధికారం దక్కడం తన చివరి కోరిక అని ఆయన స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ కృష్ణయ్య (krishnaiah) అన్నారు – “బీసీల హక్కుల కోసం నేను జీవితాంతం పోరాడతాను. ఈ ఉద్యమం తెలంగాణ నేల నుంచే మొదలైంది, రిజర్వేషన్లు సాధించే వరకు ఈ పోరాటం ఆగదు” అని పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన బీసీ బంద్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 350 మందిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “శాంతియుతంగా తమ హక్కుల కోసం పోరాడుతున్న వారిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం” అని విమర్శించారు.

Read also: Bhatti: విదేశాల్లో ఉన్న తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్

TG: నా చివరి కోరిక ఇదే: ఆర్. కృష్ణయ్య భావోద్వేగ వ్యాఖ్యలు

TG: నా చివరి కోరిక ఇదే: ఆర్. కృష్ణయ్య భావోద్వేగ వ్యాఖ్యలు

TG: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని, అందుకోసం బీసీ జేఏసీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ లక్ష్యం నెరవేరేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కృష్ణయ్య హామీ ఇచ్చారు. బీసీల ఐక్యతతోనే నిజమైన రాజ్యాధికారం సాధ్యమవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870