हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

TG: సంక్రాంతి కానుక: త్వరలో యాసంగి రైతు భరోసా డబ్బులు..

Rajitha
TG: సంక్రాంతి కానుక: త్వరలో యాసంగి రైతు భరోసా డబ్బులు..

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించేందుకు సిద్ధమైంది. యాసంగి సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న వేళ, రైతులకు అవసరమైన పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో రైతు భరోసా (former support) నిధులను త్వరలోనే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంక్రాంతి పండుగ నాటికి ఈ డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే వానాకాలం సీజన్‌లో తొమ్మిది రోజుల్లోనే భారీగా నిధులు జమ చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

Read also: TG EAPCET: ఏప్రిల్ చివరి వారంలో నిర్వహణకు అవకాశం

TG

Yasangi farmer support funds will be released soon

ప్రక్రియను జనవరి రెండో వారం నాటికి పూర్తి

రాష్ట్రంలో ప్రతి ఏడాది రెండు పంట సీజన్లకు కలిపి ఎకరానికి రూ.12,000 చొప్పున రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తోంది. వానాకాలం సీజన్‌లో సుమారు 69 లక్షల మంది రైతులకు రూ.9,000 కోట్లకు పైగా నిధులు నేరుగా ఖాతాల్లో జమయ్యాయి. ప్రస్తుతం యాసంగి సీజన్‌కు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను జనవరి రెండో వారం నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.18,000 కోట్లను కేటాయించారు.

ఉపగ్రహ చిత్రాలు, డిజిటల్ మ్యాపింగ్‌ను

ఈసారి రైతు భరోసా అమలులో ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేసింది. సాగు చేయని భూములకు నిధులు వెళ్తున్నాయన్న విమర్శలకు చెక్ పెట్టేందుకు ఉపగ్రహ చిత్రాలు, డిజిటల్ మ్యాపింగ్‌ను వినియోగిస్తున్నారు. పంటలు సాగు చేస్తున్న భూములకే సాయం అందించేలా నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. దీని వల్ల నిజమైన రైతులకు మాత్రమే లబ్ధి చేకూరనుండగా, ప్రభుత్వ ఖజానాపై భారం కూడా తగ్గనుంది. యాసంగి సాగు సమయంలో నగదు అందుబాటులోకి రావడం వల్ల విత్తనాలు, ఎరువులు సకాలంలో కొనుగోలు చేయగలుగుతారని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అంగన్‌వాడీల్లో చిన్నారులకు ఇకపై రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్!

అంగన్‌వాడీల్లో చిన్నారులకు ఇకపై రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్!

రేపు ఖమ్మంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

రేపు ఖమ్మంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఖమ్మం కూల్చివేతలపై ఎన్హెన్ఆర్సీ దర్యాప్తు?

ఖమ్మం కూల్చివేతలపై ఎన్హెన్ఆర్సీ దర్యాప్తు?

అక్రమ అరెస్టులకు భయపడేది లేదు: పద్మ దేవేందర్ రెడ్డి

అక్రమ అరెస్టులకు భయపడేది లేదు: పద్మ దేవేందర్ రెడ్డి

మార్చి 6 నుంచి ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ – సీఎం రేవంత్

మార్చి 6 నుంచి ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ – సీఎం రేవంత్

కోకాపేట భూములు శారదా పీఠానికే ఇవ్వండి – సీఎం రేవంత్

కోకాపేట భూములు శారదా పీఠానికే ఇవ్వండి – సీఎం రేవంత్

స్కూల్ ఫీజులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

స్కూల్ ఫీజులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

మదీనా బస్సు ప్రమాద బాధితులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం

మదీనా బస్సు ప్రమాద బాధితులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం

కరీంనగర్‌లో కిస్నా మెగా CSR కార్యక్రమం .. సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణ

కరీంనగర్‌లో కిస్నా మెగా CSR కార్యక్రమం .. సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణ

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు

రోడ్డు భద్రతపై విద్యార్థులకు ఎస్పీ డి.జానకి దిశానిర్దేశం!

రోడ్డు భద్రతపై విద్యార్థులకు ఎస్పీ డి.జానకి దిశానిర్దేశం!

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణమే

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణమే

📢 For Advertisement Booking: 98481 12870