हिन्दी | Epaper
ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Latest news: TG: రాష్ట్ర ప్రభుత్వ చేతికి హైదరాబాద్​ మెట్రో

Saritha
Latest news: TG: రాష్ట్ర ప్రభుత్వ చేతికి హైదరాబాద్​ మెట్రో

హైదరాబాద్‌ మెట్రోకు కీలకమైన మార్చి

రాబోయే మార్చి నెల హైదరాబాద్‌(Hyderabad) మెట్రో రైలు ప్రాజెక్ట్‌కి నిర్ణయాత్మకంగా మారనుంది. (TG)మార్చి 31 లోపే ఎల్‌ అండ్‌ టీ నిర్వహిస్తున్న తొలి దశ మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇదిలా ఉండగా రెండో దశ విస్తరణ ప్రతిపాదనలపై సాధ్యాసాధ్యాలు పరిశీలించి మార్చిలో తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేస్తోంది.

మెట్రోరైలు 2(ఎ)లో మొత్తం 5 రూట్లు, 2(బి)లో 3 రూట్లు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించింది. ఈ రెండు మార్గాలను కేంద్ర–రాష్ట్ర ఉమ్మడి భాగస్వామ్యంతో నిర్మించాలని నిర్ణయించడంతో రాష్ట్రం ఇప్పటికే కేంద్రానికి వివరాలు పంపింది. మొదటి దశ మెట్రో నిర్వహిస్తున్న ఎల్‌ అండ్‌ టీతో సాగిన చర్చల్లో ప్రాజెక్టును ప్రభుత్వానికి బదిలీ చేయడానికి సంస్థ సానుకూలంగా ఉందని తెలియడంతో ప్రక్రియలో ఉన్న ప్రతిష్ఠంభన తొలగింది. దీంతో టేకోవర్‌కు అవసరమైన అన్ని చర్యలను మార్చి 31 లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.

Read also: అధిక సుంకాలతో అమెరికాకే డ్యామేజ్ తో దిగొచ్చిన ట్రంప్

TG
Hyderabad Metro in the hands of the state government

కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో స్పష్టత

ఎనిమిది మార్గాల్లో మెట్రో(TG)విస్తరణకు రాష్ట్రం అనుమతులు కోరగా, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ మార్చిలోపే అనుమతులపై తుది నిర్ణయం వెల్లడిస్తామని చెప్పారు. మరోవైపు, ఇప్పటికే మెట్రోపై రూ.13 వేల కోట్ల రుణభారం ఉండటం, సాంకేతిక సమస్యలు ఉండటం వల్ల ఆర్థిక, నిర్మాణ అంశాల్లో పునర్వ్యవస్థీకరణ అవసరం ఉంది. సికింద్రాబాద్, సనత్‌నగర్, ఖైరతాబాద్, సుచిత్ర, అల్వాల్ ఘట్‌కేసర్, మల్కాజిగిరి ప్రాంతాల నుంచి ఐటీ ఉద్యోగులు భారీగా ఎంఎంటీఎస్‌పై ఆధారపడుతున్నారు. అయితే తిరుగు ప్రయాణంలో రైళ్ల సంఖ్య సరిపోక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 15 కోచ్‌ల మెమూ రైళ్లు ప్రవేశపెట్టి, ప్రతి 10–15 నిమిషాలకు రైళ్లు నడిపితే ప్రయాణికుల రద్దీ గణనీయంగా తగ్గుతుందనేది నిపుణుల అభిప్రాయం. ప్రస్తుతం ఎంఎంటీఎస్‌లో నడుస్తున్న 12 కోచ్‌ల రైలు 3,500–3,800 మంది వరకు తీసుకురాగలదు. అయితే 15 కోచ్‌ల మెమూ రైలు 4,500–5,000 మంది వరకు తీసుకురావచ్చు. కోచ్‌లు పెరగడంతో 30–40% అదనపు సామర్థ్యం లభిస్తుంది. లింగంపల్లి–ఫలక్‌నుమా మార్గంలో 15–20 నిమిషాలకో రైలు నడుస్తుండగా, ఈ వ్యవధిని 10 నిమిషాలకు తగ్గిస్తే సేవలు మరింత మెరుగవుతాయి. ఈ మార్గంలో ఒక్కో ఎంఎంటీఎస్ రైలులో రోజూ 3,000–4,000 మంది ప్రయాణిస్తున్నారు. ఇంత భారీ డిమాండ్ ఉన్నప్పటికీ తగిన సంఖ్యలో రైళ్లు నడపకపోవడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణాపై ఆధారపడుతూ ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ రూట్‌లో రైళ్ల సంఖ్య పెంచాలని చాలా మంది కోరుతున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

లైకుల కోసం లైఫ్ రిస్క్ వద్దు: సీపీ సజ్జనార్

లైకుల కోసం లైఫ్ రిస్క్ వద్దు: సీపీ సజ్జనార్

తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

వయోవృద్ధుల కోసం మెదక్‌లో డే కేర్ సెంటర్.. ఎమ్మెల్యే, ఎంపీ చేతుల మీదుగా ప్రారంభం

వయోవృద్ధుల కోసం మెదక్‌లో డే కేర్ సెంటర్.. ఎమ్మెల్యే, ఎంపీ చేతుల మీదుగా ప్రారంభం

అధికారులంతా ప్రజలతో మమేకం కావాలి.. మంత్రి వివేక్

అధికారులంతా ప్రజలతో మమేకం కావాలి.. మంత్రి వివేక్

కేసీఆర్‌ను కలిసిన బాల్క సుమన్
0:09

కేసీఆర్‌ను కలిసిన బాల్క సుమన్

కౌమార బాలికల ఆరోగ్యం మరియు ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా క్వాలిజీల్ చారిత్రాత్మక అడుగు

కౌమార బాలికల ఆరోగ్యం మరియు ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా క్వాలిజీల్ చారిత్రాత్మక అడుగు

రెండు రోజుల పాటు నీటి సరఫరా బంద్!

రెండు రోజుల పాటు నీటి సరఫరా బంద్!

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు! ఇద్ద‌రు మృతి

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు! ఇద్ద‌రు మృతి

పూర్తికాని పనుల పై రేవంత్‌రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ

పూర్తికాని పనుల పై రేవంత్‌రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ

జ్యోతిష్యంపై పెరుగుతున్న మోజు!

జ్యోతిష్యంపై పెరుగుతున్న మోజు!

ప్రగతి ఫలాలు అందించడమే మా లక్ష్యం మంత్రి సీతక్క

ప్రగతి ఫలాలు అందించడమే మా లక్ష్యం మంత్రి సీతక్క

అక్రమ మానవ రవాణా ముఠాలకు ఎఐ కంచె

అక్రమ మానవ రవాణా ముఠాలకు ఎఐ కంచె

📢 For Advertisement Booking: 98481 12870