हिन्दी | Epaper
రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటు రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటు రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటు రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటు రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు

Telugu News:TG Elections :పంచాయతీల్లో కొత్త పాలకవర్గాల ప్రమాణస్వీకారం ఎప్పుడంటే ?

Pooja
Telugu News:TG Elections :పంచాయతీల్లో కొత్త పాలకవర్గాల ప్రమాణస్వీకారం ఎప్పుడంటే ?

తెలంగాణ గ్రామ పంచాయతీ (TG Elections)ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ నెల 20వ తేదీన అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రమాణస్వీకార కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also: రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

TG Elections
TG Elections

ఈ కార్యక్రమాలను పంచాయతీ కార్యదర్శుల(TG Elections) పర్యవేక్షణలో నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ సంచాలకురాలు సృజన జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మొదటి సమావేశంలో ఎన్నికైన ప్రతినిధులు రాజ్యాంగానికి విధేయతగా ప్రమాణం చేసి, అనంతరం ప్రమాణపత్రాలపై సంతకాలు చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు.

మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు

రాష్ట్రంలో ఈ నెల 11న తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. రెండో దశ ఎన్నికలు నేడు (డిసెంబర్ 14న) జరగనుండగా, మూడో దశ ఎన్నికలు డిసెంబర్ 17న నిర్వహించనున్నారు. అన్ని దశల ఎన్నికలు ముగిసిన అనంతరం డిసెంబర్ 20న కొత్త పాలకవర్గాలు అధికారంలోకి రానున్నాయి.

నేడు జరగనున్న రెండో దశ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ దశలో 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీల్లో పోలింగ్(Polling) నిర్వహించనున్నారు. మొత్తం 3,911 సర్పంచి స్థానాలు, 29,917 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

లక్షలాది ఓటర్లు, వేలాది సిబ్బంది ఎన్నికల విధుల్లో

ఈ ఎన్నికల్లో 12,782 మంది సర్పంచి అభ్యర్థులు, 71,071 మంది వార్డు సభ్య అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 57,22,465 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 38,337 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఎన్నికల నిర్వహణ కోసం 4,593 మంది రిటర్నింగ్ అధికారులు, 30,661 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. అదనంగా 2,489 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించి పారదర్శకతను పెంచారు. సమస్యాత్మకంగా గుర్తించిన 3,769 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్‌ను పర్యవేక్షించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి, అనంతరం కౌంటింగ్ చేపట్టనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డ్రంక్ అండ్ డ్రైవ్ కలకలం.. ఎస్సైని అరకిలోమీటర్ ఈడ్చుకెళ్లిన కారు..
0:11

డ్రంక్ అండ్ డ్రైవ్ కలకలం.. ఎస్సైని అరకిలోమీటర్ ఈడ్చుకెళ్లిన కారు..

అప్పుల భారం తట్టుకోలేక దంపతుల ఆత్మహత్య

అప్పుల భారం తట్టుకోలేక దంపతుల ఆత్మహత్య

నీటిలో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి

నీటిలో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి

పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ డే వేడుకలు.. జాతీయ జెండా ఎగరేసిన గవర్నర్

పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ డే వేడుకలు.. జాతీయ జెండా ఎగరేసిన గవర్నర్

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అట్టహాసంగా రిపబ్లిక్ డే వేడుకలు

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అట్టహాసంగా రిపబ్లిక్ డే వేడుకలు

గణతంత్ర దినోత్సవం.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

గణతంత్ర దినోత్సవం.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

తెలుగు రాష్ట్రాల్లో పద్మశ్రీలు అందుకున్న వారు వీరే

తెలుగు రాష్ట్రాల్లో పద్మశ్రీలు అందుకున్న వారు వీరే

ఎంబీసీ జాబితాలో 14 కొత్త కులాలు.. 11 లక్షల మందికి లబ్ధి

ఎంబీసీ జాబితాలో 14 కొత్త కులాలు.. 11 లక్షల మందికి లబ్ధి

కడుపునొప్పి కారణంగా మహిళ ఆత్మహత్య

కడుపునొప్పి కారణంగా మహిళ ఆత్మహత్య

గణతంత్ర దినోత్సవం వేళ మద్యం షాపులకు తాళం

గణతంత్ర దినోత్సవం వేళ మద్యం షాపులకు తాళం

నాంపల్లి అగ్నిప్రమాదం – మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు

నాంపల్లి అగ్నిప్రమాదం – మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు

బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

📢 For Advertisement Booking: 98481 12870