हिन्दी | Epaper
ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త

Latest News: TG Elections 2025: స్థానిక ఎన్నికలకు హైకోర్టు స్టే

Radha
Latest News: TG Elections 2025: స్థానిక ఎన్నికలకు హైకోర్టు స్టే

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

తెలంగాణలో(TG Elections 2025) స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభ దశలోనే ఆటంకం ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వం(Telangana State Government) బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నం.9పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన వెంటనే ఆ ప్రక్రియ నిలిచిపోయింది.

Read also : Kavitha’s Protest: గ్రూప్-1 పై ఎమ్మెల్సీ కవిత పోరాటం

TG Elections 2025


ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. రెండు రోజుల పాటు వాదనలు విన్న న్యాయస్థానం, జీవో అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని, పిటిషనర్లకు రెండు వారాల గడువు ఇచ్చింది

ఎన్నికల షెడ్యూల్‌పై అనిశ్చితి

నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం, శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, హైకోర్టు తాజా ఉత్తర్వుల కారణంగా మొత్తం ఎన్నికల(TG Elections 2025) ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ పరిణామంతో ఎన్నికల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.
తదుపరి విచారణలో వెలువడే తీర్పుపైనే ఎన్నికల కొనసాగింపు లేదా వాయిదా ఆధారపడి ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870