हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telugu News: TG Crime:బాలికల బాత్ రూమ్ లో కెమెరాలు పెట్టిన అటెండర్స్ పై పోక్సో కేసు

Sushmitha
Telugu News: TG Crime:బాలికల బాత్ రూమ్ లో కెమెరాలు పెట్టిన అటెండర్స్ పై పోక్సో కేసు

ఆడపిల్లలు అంటే కొందరికి చిన్నచూపు. తమకు అలాంటి బిడ్డలే ఉన్నారని, తమను కన్నది కూడా ఓ తల్లే అనే స్పగ్రహ కొందరిలో ఉండదు. తమలోని లైంగిక ఉన్మాదాన్ని తీర్చుకునేందుకు ఎంతటి నీచానికైనా దిగజారతారు. తాజగా ఓ ప్రభుత్వ పాఠశాలలో బాలికల టాయిటెట్ లో సీక్రెట్ కెమెరాలు(cameras) తీవ్ర కలకలాన్ని రేపింది. వీటిని పెట్టింది ఆ పాఠశాల అటెండర్ అని తేలింది.

Read Also: Harish Rao: తన బావ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించిన కెసిఆర్

TG Crime

బాలికలపై లైంగిక వేధింపులు

కరీంనగర్ జిల్లా(Karimnagar District) గంగాధర మండలం కురిక్యాలలోని ప్రభుత్వ పాఠశాలలోని బాలికల బాత్రూములో సీక్రెట్ కెమెరాను అమర్చాడు అటెండర్ యాకుబ్. రెండేళ్లుగా ఈ వీడియోలు, ఫోటోలు తీసుకున్న యాకుబ్ ఎవరికీ దొరకుండా జాగ్రత్తపడ్డాడు. పాఠశాలలో జరిగిన పలు కార్యక్రమాల ఫొటోలను సైతం చిత్రీకరించి.. ఏఐతో విద్యార్థినుల ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తూ వచ్చాడు. అంతేకాక బాలికలకు వాటిని చూపి, బ్లాక్మెయిల్కు పాల్పడ్డాడు.

ఆరుగురి బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే వారం క్రితం బాత్రూములో ఓ పరికరాన్ని గమనించిన కొందరు విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో ఈ బండారం బయటపడింది.

తల్లిదండ్రులు పాఠశాల అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ జరిపారు. యాకుబ్ ఈ దారుణాలకు పాల్పడినట్లుగా తేలడంతో ఆయనపై పోక్సో కేసు(POCSO case) నమోదు చేశారు. అంతేకాక ఆయనపై సస్పెండ్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది విద్యాశాఖ. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతనికోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870