हिन्दी | Epaper

TG Crime: కోతుల భయంతో.. మెట్ల పైనుండి జారిపడి మహిళ మృతి

Saritha
TG Crime: కోతుల భయంతో.. మెట్ల పైనుండి జారిపడి మహిళ మృతి

తెలంగాణ (TG) రాష్ట్రం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. (TG Crime) లింగాపూర్ గ్రామానికి చెందిన కేసిరెడ్డి విమల(50) అనే మహిళ బుధవారం తన ఇంటి ముందు పనులు చేసుకుంటుండగా.. ఓ కోతుల గుంపు ఆమెపైకి దూసుకొచ్చింది. (TG Crime) అయితే ఆమె వాటిని భయపెట్టి వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పట్టుతప్పి ఇంటి మెట్లపై నుండి కింద పడిపోయింది. దీంతో విమల తలకు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

Read Also: Telangana: బిర్యానీతో న్యూ ఇయర్ సర్‌ప్రైజ్.. ప్రభుత్వ పాఠశాలల్లో

TG Crime: కోతుల భయంతో.. మెట్ల పైనుండి జారిపడి మహిళ మృతి

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:



గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870