हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telugu News: Gold Loan Fraud- లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్‌లో ఉద్యోగుల పన్నాగం – 5 లక్షల దోపిడీ

Pooja
Telugu News: Gold Loan Fraud- లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్‌లో ఉద్యోగుల పన్నాగం – 5 లక్షల దోపిడీ

Gold Loan Fraud- పల్నాడు జిల్లా మంగళరిగిలోని(Mangalagiri) లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్‌ బంగారం తాకట్టు విడిపించే సేవలతో గుర్తింపు పొందింది. యజమానులు డబ్బులు చెల్లించిన తర్వాతే బంగారం తిరిగి ఇవ్వడం ఈ సంస్థ పద్ధతి. ఈ ట్రేడర్స్‌లో గుమాస్తాగా పనిచేస్తున్న మహేష్ బాబు, ఇతర ఉద్యోగులు కర్నె రాము, మహిమ క్రాంతి సహా కొంతమంది పని చేస్తున్నారు. ఇదే సంస్థలో పనిచేస్తున్న కర్నె రాము, ట్రేడర్స్ యజమానిని మోసం చేయడానికి ఒక పథకం రచించాడు. మహిమ క్రాంతి భార్య రాధికతో యజమానికి కాల్ చేయించి, మాచర్ల ముత్తూట్ ఫైనాన్స్‌లో ఉన్న 62 గ్రాముల బంగారం విడిపించాలని చెప్పించాడు. దీంతో యజమాని, మహేష్‌కు 5 లక్షల రూపాయలు ఇచ్చి బంగారం తీసుకురావాలని ఆదేశించాడు.

గుమాస్తాపై కారుతో ఢీ, డబ్బులు లూటీ

Gold Loan Fraud

డబ్బులు తీసుకున్న మహేష్ మాచర్లకు బయలుదేరాడు. అయితే రాము, మహిమ క్రాంతి ముందే ప్లాన్ ప్రకారం ఫాలో అయ్యారు. ఫ్లైఓవర్ వద్దకు రమ్మని మహేష్‌ను పిలిపించారు. అక్కడికి వెళ్లగానే వారి కారు, మహేష్ బైక్‌ను ఢీకొట్టి అతనిపై దాడి చేశారు. అనంతరం 5 లక్షల రూపాయలు దోచుకొని అక్కడి నుంచి పారిపోయారు. మహేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజీ(Camera Photage), ఫోన్ కాల్ రికార్డుల ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు. వారివద్ద నుండి 5 లక్షల నగదు, రెండు కార్లు, మూడు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు ఎస్పీ కంచి శ్రీనివాసరావు వెల్లడించారు.

లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్‌లో ఏం జరుగుతుంది?
వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి, యజమానులు డబ్బులు చెల్లించిన తర్వాత తిరిగి ఇస్తుంది.

దోపిడీ ఎలా జరిగింది?
5 లక్షల రూపాయల నగదు తీసుకుని వెళ్లిన గుమాస్తాపై కారు ఢీ కొట్టి దాడి చేసి డబ్బులు లూటీ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-lightning-strikes-hpcl-tank-in-vishakapatnam-major-fire/andhra-pradesh/542896/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గల్ఫ్ దేశాల్లో టెన్షన్..ఉత్కంఠలో ప్రపంచం

లైవ్‌ అప్‌డేట్స్ : గల్ఫ్ దేశాల్లో టెన్షన్..ఉత్కంఠలో ప్రపంచం

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఎండలు

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఎండలు

ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు విచారణ

ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు విచారణ

ఇంటర్ పరీక్షలకు 96.54 శాతం హాజరు

ఇంటర్ పరీక్షలకు 96.54 శాతం హాజరు

కుమ్మెర బాధితులకు ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు!

కుమ్మెర బాధితులకు ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు!

మార్చి 8, 9 తేదీల్లో వ్యవసాయ వర్సిటీలో ‘మెగా మహిళా రైతు మేళా’

మార్చి 8, 9 తేదీల్లో వ్యవసాయ వర్సిటీలో ‘మెగా మహిళా రైతు మేళా’

పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి బడ్జెట్లో నిధుల కేటాయింపులు

పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి బడ్జెట్లో నిధుల కేటాయింపులు

కాపురానికి అడ్డువస్తున్నాడని పసికందును కడతేర్చిన తల్లి

కాపురానికి అడ్డువస్తున్నాడని పసికందును కడతేర్చిన తల్లి

జలమండలిలో కాగిత రహిత కార్యకలాపాలు ఈ-ఆఫీస్ ప్రారంభించిన MD అశోక్ రెడ్డి

జలమండలిలో కాగిత రహిత కార్యకలాపాలు ఈ-ఆఫీస్ ప్రారంభించిన MD అశోక్ రెడ్డి

జై భీమ్ డైరీ ఆవిష్కరణ

జై భీమ్ డైరీ ఆవిష్కరణ

జడ్చర్లలో దారుణం, మార్చురీలో మృతదేహం దెబ్బతినడం కలకలం

జడ్చర్లలో దారుణం, మార్చురీలో మృతదేహం దెబ్బతినడం కలకలం

గంటన్నరలో హైదరాబాద్ నుండి అమరావతికి !!

గంటన్నరలో హైదరాబాద్ నుండి అమరావతికి !!

📢 For Advertisement Booking: 98481 12870