हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

Telugu News: BRS-కవిత ప్లెక్సీని దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు

Pooja
Telugu News: BRS-కవిత ప్లెక్సీని దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు

BRS: నిన్న ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఈ రోజు ఆ పార్టీ నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్(Suspend) చేశారు. బీఆర్ఎస్ నాయకులపై కవిత చేసిన సంచలన ఆరోపణలతో ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తూ హుస్నాబాద్ మల్లెచెట్టు చౌరస్తాలో ఆపార్టీ నాయకులు ఆందోళన చేశారు. హరీశ్ రావు, కేసీఆర్లపై కవిత చేసిన వ్యాఖ్యలకు పార్టీ నాయకులు మండిపడుతున్నారు. కవిత బీజేపీ నాయకులకు అమ్ముడుపోయినట్లు వారు ఆరోపించారు. పార్టీ నాయకులను కించపరిచే

ప్రయత్నాలను సహించబోమని వారు కవితను హెచ్చరించారు. కవిత బీఆర్ఎస్ పార్టీ(BRS Party) నాయకులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కవిత ఫ్లెక్సీలను చింపుతున్నారు. కాగా త్వరలోనే కవిత కొత్త పార్టీని పెట్టబోతున్నట్లు సమాచారం.

కవితపై బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు ఏమిటి?
కవిత బీజేపీకి అమ్ముడుపోయారని, పార్టీ నాయకులను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యకర్తలు విమర్శించారు.

కవిత రాజకీయ భవిష్యత్తు గురించి ఏమైనా సమాచారం ఉందా?
కవిత త్వరలోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం వెలువడింది.

Read hindi news:  hindi.vaartha.com

Read also:

https://vaartha.com/acb-crackdown-on-corrupt-officials/telangana/540085/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870