हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Latest News: TG: తెలంగాణకు మరో నాలుగు కేంద్రీయ విద్యాలయాలు

Aanusha
Latest News: TG: తెలంగాణకు మరో నాలుగు కేంద్రీయ విద్యాలయాలు

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో విద్యా రంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి అదనంగా నాలుగు కేంద్రీయ విద్యాలయాలను (Kendriya Vidyalayas) మంజూరు చేసినట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయం ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో దోహదపడనుంది.

Kavitha: బీఆర్ఎస్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్న కవిత

ఇప్పటికే తెలంగాణలో ఉన్న 35 కేంద్రీయ విద్యాలయాలకు ఈ నాలుగు కొత్త పాఠశాలలు తోడవుతాయి. మారుమూల ప్రాంతాల్లో ప్రాథమిక స్థాయి నుంచి సెకండరీ స్థాయి వరకు నాణ్యత కలిగిన విద్య అందుబాటులోకి వస్తుంది. ఈ కొత్త విద్యాలయాలు ఏర్పాటు కానున్న ప్రాంతాలు ఇలా ఉన్నాయి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం.. ఇది ఆకాంక్షాత్మక జిల్లా (Aspirational District) పరిధిలో ఉన్నందున,

TG
TG

స్థానిక విద్యార్థులకు ఇది ఎంతో ప్రయోజనకరం. ములుగు జిల్లా కేంద్రం.. ఇది గిరిజన ప్రాంతం కావడంతో, గిరిజన విద్యార్థులకు కేంద్ర విద్యా ప్రమాణాలు (Central Education Standards) లభిస్తాయి. జగిత్యాల జిల్లా – చెల్గల్ (జగిత్యాల రూరల్ మండలం).. ఈ ప్రాంతంలోని విద్యార్థులకు మెరుగైన పాఠశాల విద్యను అందుబాటులోకి తెస్తుంది.

వనపర్తి జిల్లా – నాగవరం శివార్.. ఇక్కడి విద్యార్థులు కూడా కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేందుకు అవకాశం దక్కుతుంది. కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870