Telangana: పార్టీ ఫిరాయింపు కేసుపై నేడు సుప్రీం కోర్టులో కీలక విచారణ జరపనున్న జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మసనం BRS ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని గత విచారణలో హెచ్చరించిన సుప్రీం కోర్టు నిన్న దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ మారలేదని తన నిర్ణయం ప్రకటించిన స్పీకర్.
Read Also: Telangana schools: ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు

స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన బీఆర్ఎస్, బీజేపీ దానం నాగేందర్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా అఫిడవిట్ సహా అనేక ఆధారాలున్నా, స్పీకర్ పట్టించుకోలేదని విమర్శలు స్పీకర్ నిర్ణయాలను సుప్రీంకోర్టు ముందు ప్రస్తావించేందుకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్, బీజేపీ. స్పీకర్ ఇప్పటికే తన నిర్ణయాన్ని ప్రకటించినందున, సుప్రీంకోర్టు దీనిని ఎలా పరిగణనలోకి తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: