हिन्दी | Epaper
అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

News Telugu: Siddipet: సిద్దిపేట రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి..

Rajitha
News Telugu: Siddipet: సిద్దిపేట రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి..

సిద్దిపేట (siddipet) జిల్లాలో విషాదకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై ప్రయాణిస్తున్న దంపతులను వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టడంతో కొత్త పెళ్లి అయిన ప్రణతి(24) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్త సాయికుమార్‌కు తీవ్రమైన గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Read also: TG High Court :మద్యం దుకాణాలు పెంచితే రాష్ట్రానికి కొత్తపేరు పెట్టాలి: హైకోర్టు

Newlywed dies in Siddipet road accident

Newlywed dies in Siddipet road accident

చెప్యాల గ్రామానికి చెందిన సాయికుమార్

మీరుదొడ్డి మండలం చెప్యాల గ్రామానికి చెందిన సాయికుమార్, ప్రణతి ఇటీవలే వివాహం చేసుకున్నారు. ఉద్యోగ పనుల నిమిత్తం ఇద్దరూ హైదరాబాద్‌కు బైక్‌పై బయలుదేరగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ట్రాక్టర్ అదుపుతప్పి వారి బైక్‌ను ఢీకొట్టినట్లు తెలిసింది.

వివాహం అయినా కొద్ది రోజుల్లోనే ఇలా జరిగిన దుర్ఘటనతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. చేతులపై గోరింటాకు రంగు పూర్తిగా తొలగకముందే, కాళ్ల పారాణి ఆరిపోకముందే ప్రణతి మరణించడంతో బంధువులు కన్నీళ్లపర్యంతమవుతున్నారు. చెప్యాల గ్రామం అంతా విషాదంలో మునిగిపోయింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870