Sabarimala: శబరిమల యాత్రలో కారు-కంటెయినర్ ఢీ: ఇద్దరు మృతి

Read Time:  1 min
Sabarimala
Sabarimala
FONT SIZE
GET APP

శబరిమల యాత్ర (Sabarimala) ముగించుకుని తిరిగి వెళ్తున్న భక్తుల కారును ఎదురుగా వస్తున్న కంటెయినర్ ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎల్బీనగర్ కు (LB Nagar) చెందిన చీర్ల అశోక్ కుమార్ (50), అతని కుమారుడు ధీరజ్ (23), బంధువులు ప్రదీప్ (29), రాజశేఖర్ (40)తో కలిసి అయ్యప్ప మాల ధరించి శబరిమల యాత్రకు వెళ్లారు.

Read also: Hyderabad: ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Sabarimala

కారును కంటెయినర్ ఢీ కొట్టింది

దర్శనం అనంతరం బుధవారం ఉదయం కొచ్చి విమానాశ్రయానికి వెళ్లేందుకు టాక్సీ మాట్లాడుకున్నారు. (Sabarimala) తెల్లవారుజామున కొచ్చి సమీపంలో కారును కంటెయినర్ ఢీకొనడంతో కారు డ్రైవర్ తో, పాటు అశోక్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.