हिन्दी | Epaper
రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు

Breaking News – CM Revanth : రేవంత్.. ఇంతకన్నా చేతకానితనం ఉంటుందా..? కేటీఆర్

Sudheer
Breaking News – CM Revanth : రేవంత్.. ఇంతకన్నా చేతకానితనం ఉంటుందా..? కేటీఆర్

తెలంగాణలో చోటుచేసుకున్న SLBC టన్నెల్ ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురి మృతదేహాలను ఇప్పటివరకు బయటకు తీయలేకపోవడం ప్రభుత్వ పరిపాలనా వైఫల్యమని ఆయన మండిపడ్డారు. బాధిత కుటుంబాలు కన్నీటి పర్యంతమవుతున్న సమయంలో, ప్రభుత్వం మాత్రం సీరియస్‌గా వ్యవహరించకపోవడం విచారకరమని పేర్కొన్నారు.

హైదరాబాదు నాలా ఘటన

కేటీఆర్ (KTR) తన విమర్శల్లో హైదరాబాద్‌లో నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురు వ్యక్తుల సంఘటనను కూడా ప్రస్తావించారు. మూడు రోజులు గడిచినా వారి డెడ్ బాడీలను గుర్తించలేకపోవడం ఎంతటి నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రశ్నించారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడ పని చేస్తోందని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

బాధిత కుటుంబాల ఆవేదన

‘తమ ఆప్తులను కనీసం చివరి చూపు చూసుకోలేని పరిస్థితి ఎంత భయంకరమో బాధిత కుటుంబాల ఆవేదనలో కనిపిస్తోంది. ఆ బాధను ప్రభుత్వం వినిపించడం లేదా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ విషాద ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం స్పష్టమని ఆయన విమర్శించారు.

https://vaartha.com/indigo-flight-travel-for-the-price-of-a-bus-ticket/business/548214/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870