हिन्दी | Epaper
2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

Telugu News: Ramachandra Rao: రాజకీయ స్వలాభం కోసమే జిహెచ్ఎంసీ విస్తరణ

Sushmitha
Telugu News: Ramachandra Rao: రాజకీయ స్వలాభం కోసమే జిహెచ్ఎంసీ విస్తరణ

జీహెచ్‌ఎంసీ (GHMC) విస్తరణ వెనుక నిజమైన ఉద్దేశం ప్రజా ప్రయోజనం కాదని, ఇది కేవలం రాజకీయ స్వలాభం మరియు మజ్లిస్ పార్టీకి ప్రత్యేక ప్రయోజనం కల్పించడం కోసమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఆరోపించారు. బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, 69 లక్షల ఓటర్లు ఉన్న జీహెచ్‌ఎంసీని అకస్మాత్తుగా కోటి 69 లక్షల జనాభా స్థాయికి తీసుకువచ్చి, హైదరాబాద్‌ను దేశంలోనే అతిపెద్ద నగరంగా మార్చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తోందని విమర్శించారు.

Read Also: Ponnam Prabhakar: 2047 నాటికి ప్రజారవాణా 70 శాతానికి పెంపు

మౌలిక వసతుల లేమి, రైతు భూములపై అన్యాయం

ప్రస్తుత జీహెచ్‌ఎంసీలోని అనేక వార్డుల్లో రోడ్లు సరిగా లేవని, సీవరేజ్ సిస్టమ్ లేదని, మౌలిక వసతులు సరిగ్గా లేవని రామచందర్ రావు (Ramachandra Rao) పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకముందే, విస్తరణ పేరిట మరిన్ని ప్రాంతాలను చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం జీవో (GO) జారీ చేయడం అన్యాయం అని అన్నారు. ఇంతటితో ఆగకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ ల్యాండ్‌గా కన్వర్ట్ చేయాలనుకోవడం మరో పెద్ద అన్యాయమని ఆయన ఆరోపించారు. దీనిపై బీజేపీ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిందని తెలిపారు.

Ramachandra Rao
Ramachandra Rao GHMC expansion for political gain

మజ్లిస్ ప్రయోజనాల కోసమే 300 వార్డుల పునర్విభజన

రామచందర్ రావు ప్రభుత్వంపై పలు డిమాండ్లు చేశారు. ప్రజల అభిప్రాయాలు వినాలని, దీనిపై హియరింగ్స్ నిర్వహించాలని, పబ్లిక్ డొమైన్‌లో పూర్తి వివరాలు ఉంచాలని డిమాండ్ చేశారు. కొత్తగా ప్రతిపాదించిన 300 వార్డుల విభజనలో స్పష్టంగా రాజకీయ ప్రయోజనం దాగి ఉందని ఆరోపించారు. విస్తరణను మూడు భాగాలుగా చేస్తూ, ప్రత్యేకంగా మజ్లిస్ పార్టీకి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు వచ్చేలా లైనప్ చేస్తూ రాజకీయ ప్రయోజనం కల్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోందని ఆయన అన్నారు. హైదరాబాద్ (Hyderabad) శివార్లలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, కీలక గ్రామ పంచాయతీలను జోడించి జీహెచ్‌ఎంసీని విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విస్తరణతో జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం దాదాపు 2,000 చదరపు కిలోమీటర్లకు పెరిగి, మొత్తం 300 వార్డులుగా పునర్విభజన జరుగుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తెలంగాణ రైజింగ్ 2047

తెలంగాణ రైజింగ్ 2047

2047 నాటికి ప్రజారవాణా 70 శాతానికి పెంపు

2047 నాటికి ప్రజారవాణా 70 శాతానికి పెంపు

గ్లోబల్ సమ్మిట్ తో పెరిగిన రాష్ట్ర ప్రతిష్ట

గ్లోబల్ సమ్మిట్ తో పెరిగిన రాష్ట్ర ప్రతిష్ట

తిరుమలలో భారీ మోసం? పాలిస్టర్‌ను సిల్క్‌గా అమ్మిన స్కామ్…

తిరుమలలో భారీ మోసం? పాలిస్టర్‌ను సిల్క్‌గా అమ్మిన స్కామ్…

తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్

తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్

పంచాయతీ ఎన్నికలు.. స్కూళ్లకు రేపు సెలవు

పంచాయతీ ఎన్నికలు.. స్కూళ్లకు రేపు సెలవు

ఓటుకు నోటు పంపిణీ: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ₹4000 దాకా ప్రలోభాలు

ఓటుకు నోటు పంపిణీ: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ₹4000 దాకా ప్రలోభాలు

రోబోలను చూసి ముగ్ధులైన పారిశుద్ధ్య కార్మికులు: సమ్మిట్ వేదిక ప్రత్యేకత

రోబోలను చూసి ముగ్ధులైన పారిశుద్ధ్య కార్మికులు: సమ్మిట్ వేదిక ప్రత్యేకత

ఈ నెల 11, 14, 17 తేదీల్లో పోలింగ్: ఓటింగ్ మార్గదర్శకాలు విడుదల

ఈ నెల 11, 14, 17 తేదీల్లో పోలింగ్: ఓటింగ్ మార్గదర్శకాలు విడుదల

పరువు కోసం ప్రాణం తీశారు: బీటెక్ విద్యార్థి శ్రవణ్ సాయి దారుణ హత్య

పరువు కోసం ప్రాణం తీశారు: బీటెక్ విద్యార్థి శ్రవణ్ సాయి దారుణ హత్య

పంచాయతీ పోలింగ్ ఏర్పాట్లు: ఏకగ్రీవాలు, భద్రత, నిధుల సీజ్

పంచాయతీ పోలింగ్ ఏర్పాట్లు: ఏకగ్రీవాలు, భద్రత, నిధుల సీజ్

తెలంగాణలో సుమధుర గ్రూప్ రూ.600 కోట్ల పెట్టుబడి

తెలంగాణలో సుమధుర గ్రూప్ రూ.600 కోట్ల పెట్టుబడి

📢 For Advertisement Booking: 98481 12870