हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Rajanna Siricilla: ఆమె పదో తరగతిలో స్కూల్ టాపర్..ఇంతలో అనారోగ్యంతో మృతి

Sharanya
Rajanna Siricilla: ఆమె పదో తరగతిలో స్కూల్ టాపర్..ఇంతలో అనారోగ్యంతో మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న ఆకుల నాగచైతన్య అనే 15 ఏళ్ల విద్యార్థిని ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదువులో మెరిసే విద్యార్థిని ఇంత అకాలంగా ఊహించని విధంగా మృతి చెందడంతో గ్రామస్థులు దిగ్బ్రాంతికి గురయ్యారు.

చదువులో ప్రతిభావంతురాలు

నాగచైతన్య చిన్ననాటి నుంచే బుద్ధిమంతురాలిగా పేరుపొందింది. స్కూల్లో ప్రతి తరగతిలోనూ అత్యుత్తమ మార్కులతో ముందంజలో ఉండేది. చురుకైన ప్రవర్తన, విద్యపై మక్కువ, గురువుల పట్ల గౌరవం, తల్లిదండ్రులపై భక్తి ఇలా ఆమె ప్రతి విషయంలోనూ అందరికీ ఆదర్శంగా నిలిచింది. చదువుపట్ల ఉన్న నిబద్ధత ఆమెను టీచర్లకు ఎంతో గర్వకారణంగా మార్చింది.

అనుకోని అనారోగ్యం… అకాల మరణం

అన్ని ఆశలు, కలల మధ్య జీవితం ముందుకు సాగుతుండగా, ఏప్రిల్ 17న ఆమెకు ఆకస్మికంగా అనారోగ్యం వచ్చింది. ప్రాథమికంగా తేలికపాటి జ్వరం అనుకున్నా, పరిస్థితి త్వరగా విషమించడంతో తల్లిదండ్రులు చికిత్స కోసం తీసుకెళ్లారు. కానీ డాక్టర్లు చేసిన ప్రయత్నాలన్నీ ఫలించకపోవడంతో చివ‌రికి ఆరోగ్యం క్షీణించి పరిస్థితి విషమించడంతో ఏప్రిల్‌ 17న చ‌నిపోయింది. ఆమె అకాల మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఆవేదనకు గురయ్యారు.

ఫలితాల్లో విజయం

చైతన్య రాసిన పదవ తరగతి పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 30న విడుదలయ్యాయి. అందులో ఆమె 600కి 510 మార్కులు సాధించి స్కూల్ ఫస్ట్ గా నిలిచింది. ఈ విషయం తెలియగానే ఆమె తల్లిదండ్రులు ఆకుల రవి, రజిత కన్నీరు ముంచారు. “ఈ ఫలితాన్ని మా కూతురు తన కళ్లతో చూసి ఆనందించాల్సింది కానీ దురదృష్టం ఆమెను మమ్మల్ని విడిచిపెట్టేలా చేసింది” అంటూ వారి ఆవేదన వ్యక్తం చేసారు. చైతన్య సాధించిన ఫలితాన్ని చూసి స్కూల్ ఉపాధ్యాయులు ఎంతో గర్వంగా భావించినప్పటికీ, ఆమె లేకపోవడం వల్ల ఆనందం కన్నీటిగా మారిపోయింది. విద్యార్థులందరూ ఆమె జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ, చైతన్య వంటి మిత్రురాలు కోల్పోవడం బాధాకరం ఆమె సాధించిన విజయాలు మాకు స్పూర్తిదాయకం అన్నారు.

Read also: Jagityala: తల్లిని అడవిలోకి తీసుకెళ్లి నగలు లాక్కుని వెళ్లిపోయిన కూతురు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870