हिन्दी | Epaper

Rajagopal Goud: ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినాయిపు ఇవ్వాలి

Tejaswini Y
Rajagopal Goud: ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినాయిపు ఇవ్వాలి

In-Service Teachers: ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్(Teacher Eligibility Test) నుంచి మినాయింపుని ఇవ్వాలని ఎస్టీయూ మెదక్ జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ గౌడ్(Rajagopal Goud) తెలిపారు. బుధవారం నాడు నిర్వహించిన ఎస్టియు పెద్ద శంకరంపేట మండల కార్యవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఇన్సర్విస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీలో నిర్వహించే జాతీయ స్థాయి ధర్నాను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా సూచించారు.

Read also: BRS : ఉద్యమ పార్టీతో తెగిపోయిన కవిత బంధం..నెక్స్ట్ ఏంటి ?

Rajagopal Goud
Rajagopal Goud: Teachers should be exempted from TET

అదేవిధంగా రాష్ట్రం(Telangana)లో ఉపాధ్యాయులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్లో ఉన్న డి ఏ లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నూతన పిఆర్సి ని తక్షణమే ప్రకటించి ఉపాధ్యాయులకు ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు బి శ్రీనివాస్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా అదనపు కార్యదర్శి అశోక్ రెడ్డి, మండల అసోసియేట్ అధ్యక్షులు సిద్ధిరాములు, మండల అధ్యక్షులు రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ ఆర్థిక కార్యదర్శి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఈరోజు ఇంటర్ హాల్ టికెట్ల విడుదల

ఈరోజు ఇంటర్ హాల్ టికెట్ల విడుదల

అమెరికాలో హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ నేత విద్వేషం

అమెరికాలో హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ నేత విద్వేషం

హంద్రీ–నీవా ప్రాజెక్ట్ కు జలహారతి

హంద్రీ–నీవా ప్రాజెక్ట్ కు జలహారతి

హెరిటేజ్‌పై వైసీపీ ఆరోపణలను ఖండించిన అచ్చెన్నాయుడు

హెరిటేజ్‌పై వైసీపీ ఆరోపణలను ఖండించిన అచ్చెన్నాయుడు

తల్లి, పిల్లల ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

తల్లి, పిల్లల ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

జాహ్నవి పరిహారంలో యూనివర్సిటీకి విరాళం ఇచ్చిన తల్లి

జాహ్నవి పరిహారంలో యూనివర్సిటీకి విరాళం ఇచ్చిన తల్లి

మార్చి 15లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ.. PCC చీఫ్ క్లారిటీ!

మార్చి 15లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ.. PCC చీఫ్ క్లారిటీ!

ఒడిశాలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు

ఒడిశాలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు

అన్ని వర్గాల ప్రజలను బడ్జెట్ మోసం చేసింది: జగన్‌

అన్ని వర్గాల ప్రజలను బడ్జెట్ మోసం చేసింది: జగన్‌

వైసీపీ హయాంలో రాష్ట్రానికి భారీ నష్టం.. పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు!

వైసీపీ హయాంలో రాష్ట్రానికి భారీ నష్టం.. పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు!

సచివాలయంలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న ఐఏఎస్ జంట

సచివాలయంలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న ఐఏఎస్ జంట

రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్

రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్

📢 For Advertisement Booking: 98481 12870