Latest News: Panchayat Elections 2025: మొదలైన ఎన్నికల ఓట్ల లెక్కింపు..

Read Time:  1 min
Latest News: Panchayat Elections 2025: మొదలైన ఎన్నికల ఓట్ల లెక్కింపు..
FONT SIZE
GET APP

రాష్ట్రవ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల (Panchayat Elections 2025) పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నేటి ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. అయితే, పలుచోట్ల 1 గంట సమయానికే క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు.(Panchayat Elections 2025) పోలింగ్ ముగియడంతో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు.

Read Also: IMD forecast Hyderabad : హైదరాబాద్ వాతావరణం ఈ వారం అత్యంత చల్లని రోజులు ఇవే…

Panchayat Elections 2025: Counting of election votes has begun..
Panchayat Elections 2025: Counting of election votes has begun..

రాత్రికి ఫలితాలు వెల్లడించి, ఉప సర్పంచ్‌ల ఎన్నిక కూడా పూర్తి చేయనున్నారు.ముందుగా వార్డు మెంబర్స్ అభ్యర్థుల ఓట్లు కట్టలు కట్టి లెక్కిస్తారు. ఆ తర్వాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు, ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటాయి. ఊర్లలో ప్రతిష్ఠాత్మకంగా తీసుకునే ఈ ఎన్నికకు భారీ బందోబస్తు కల్పిస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

https://vaartha.com/telangana/delhi-revanth-reddy-met-with-senior-congress-leaders/603563/

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.