हिन्दी | Epaper
కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు

News Telugu: Telangana- లంచం డబ్బుతో దొరికితే ఇక కఠిన చర్యలే

Sharanya
News Telugu: Telangana- లంచం డబ్బుతో దొరికితే ఇక కఠిన చర్యలే

News Telugu: తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) కఠిన చర్యలు చేపడుతోంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన కేసుల్లో కోట్లు విలువ చేసే అక్రమాస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు, నేరుగా జైలుకు పంపిస్తోంది. ఇంతేకాకుండా ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా ఇవ్వకపోవడం వల్ల అవినీతి అధికారులకు ఊహించని షాక్ ఎదురవుతోంది.

News Telugu
News Telugu

ఈ ఏడాదిలోనే వందల కేసులు నమోదు

ఏసీబీ అధికారులు గత కొన్నాళ్లుగా దూకుడుతో ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది మొదలుకొని కేవలం ఎనిమిది నెలల్లోనే 162 కేసులు నమోదు చేశారు. వీటిలో ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాకుండా, ప్రైవేటు వ్యక్తులు కూడా ఉన్నారు. ఇప్పటివరకు దాదాపు 180 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 22 మంది ఇంకా జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ఈఎన్సీ (Kaleshwaram ENC) మురళీధర్‌ను ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ చేసి, ఒక నెలకు పైగా జైల్లోనే ఉంచిన ఘటన పెద్ద సంచలనం సృష్టించింది.

లంచం కేసుల్లో ప్రత్యేక వ్యూహం

ఏసీబీ అధికారుల దర్యాప్తు విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. లంచం డిమాండ్ చేస్తున్న ఉద్యోగులపై ముందుగా నిఘా పెడతారు. బాధితుల నుంచి ఆధారాలు సేకరించిన తర్వాత, ప్రత్యేకంగా సిద్ధం చేసిన కెమికల్స్ పూసిన నోట్లు ఇస్తారు. స్పై కెమెరాలు అమర్చి, లంచం తీసుకునే క్షణం నుంచి మొత్తం డబ్బు స్వాధీనం చేసే వరకు పూర్తి రికార్డింగ్ చేస్తారు. ఆ వీడియోలను కోర్టులో సమర్పించడం ద్వారా నేరాన్ని నిరూపిస్తారు.

బెయిల్ పొందడంలో కఠిన నియంత్రణ

సాధారణ క్రిమినల్ కేసుల్లో 15 రోజుల్లోగా బెయిల్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ఏసీబీ కేసుల్లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ముందస్తు బెయిల్, రెగ్యులర్ బెయిల్ రెండూ తక్షణం పొందే అవకాశం ఉండదు. కేసు తీవ్రతను బట్టి కనీసం ఒక నెల నుంచి మూడు నెలల వరకు జైల్లో ఉండాల్సి వస్తుంది. ఉదాహరణకు ఈఎన్‌సీ హరిరాం 52 రోజులపాటు జైలులోనే ఉండాల్సి వచ్చింది.

అక్రమాస్తులపై కఠిన చర్యలు

ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో ఏసీబీ అధికారులు సవివరంగా డాక్యుమెంట్లు పరిశీలిస్తారు. ప్రాసిక్యూషన్ ఆధారాలు సేకరించి, అవినీతి అధికారులను కోర్టులో తప్పించుకోలేని స్థితిలోకి నెట్టేస్తారు. ఈ విధానం కారణంగా తెలంగాణలో అవినీతి అధికారుల్లో భయభ్రాంతులు నెలకొన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-telangana-special-assembly-sessions-from-30th-of-this-month/telangana/536308/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘మా కేసీఆర్ సారును మంచిగ చూస్కోండ్రి’

‘మా కేసీఆర్ సారును మంచిగ చూస్కోండ్రి’

మెదక్‌లో మెడికల్ అసోసియేషన్ నూతన భవనానికి భూమిపూజ , ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

మెదక్‌లో మెడికల్ అసోసియేషన్ నూతన భవనానికి భూమిపూజ , ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సీఎం రేవంత్‌ రెడ్డి సోదరుడికి నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సీఎం రేవంత్‌ రెడ్డి సోదరుడికి నోటీసులు

కళాశాలలో ప్రిన్సిపల్‌పై ఫిర్యాదు జిల్లా అధికారి విచారణ అల్లాదుర్గం

కళాశాలలో ప్రిన్సిపల్‌పై ఫిర్యాదు జిల్లా అధికారి విచారణ అల్లాదుర్గం

దౌల్తాబాద్ గ్రామంలో కుక్కలు బీభత్సం

దౌల్తాబాద్ గ్రామంలో కుక్కలు బీభత్సం

అంధ ఉద్యోగులను సన్మానిస్తున్న జిల్లా కలెక్టర్

అంధ ఉద్యోగులను సన్మానిస్తున్న జిల్లా కలెక్టర్

ప్రతి విద్యార్ధి మరో ముగ్గురికి సైబర్ నేరల పై అవగాహనా కల్పించాలి.

ప్రతి విద్యార్ధి మరో ముగ్గురికి సైబర్ నేరల పై అవగాహనా కల్పించాలి.

భర్తపై కత్తితో దాడికి యత్నం.. వైరల్ అవుతున్న వీడియో

భర్తపై కత్తితో దాడికి యత్నం.. వైరల్ అవుతున్న వీడియో

సంక్రాంతి సినిమాల నిర్మాతలకు హైకోర్టులో ఊరట

సంక్రాంతి సినిమాల నిర్మాతలకు హైకోర్టులో ఊరట

జిల్లా పరిధి లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష

జిల్లా పరిధి లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ప్రియురాలి మృతి .. ప్రియుడు ఆత్మహత్య

ప్రియురాలి మృతి .. ప్రియుడు ఆత్మహత్య

📢 For Advertisement Booking: 98481 12870