हिन्दी | Epaper
హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

Mohammed Irfanuddin: అత్తాపూర్లో జింక మాంసం విక్రయం కలకలం

Tejaswini Y
Mohammed Irfanuddin: అత్తాపూర్లో జింక మాంసం విక్రయం కలకలం

నిందితుడు అరెస్టు.. 15 కిలోలు స్వాధీనం

హైదరాబాద్ (అత్తాపూర్) : అత్తాపూర్లో జింక మాంసం విక్రయం కలకలం సృష్టించింది. ఓ వ్యక్తి అక్రమంగా జింక మాంసం(Deer Meat Sale) విక్రయిస్తున్నాడని పక్కా సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు సులేమాన్ నగర్ లో దాడులు చేసి జింక మాంసం అమ్ముతున్న మహ్మద్ ఇర్ఫానుద్దీన్(Mohammed Irfanuddin) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Read Also: Hyderabad: క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్

 Attapur Deer Meat Sale
Mohammed Irfanuddin: Deer meat sale causes uproar in Attapur

అతనివద్ద నుంచి 15 కిలోల జింక మాంసం, జింక తోలు, తలతో పాటు 3,500 నగదు స్వాధీనం చేసుకొని అత్తాపూర్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. అయితే కర్నూల్ జిల్లా (Kurnool District) పెబ్బేరు నుంచి నగరానికి జింకను తీసుకువచ్చి స్థానికంగా వధించి 800 రూపాయలకు కిలో చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇన్‌ఫ్లుయెన్సర్ షింజితా ముస్తఫా అరెస్ట్

ఇన్‌ఫ్లుయెన్సర్ షింజితా ముస్తఫా అరెస్ట్

ఇలాంటి కాల్స్‌ను అస్సలు నమ్మొద్దు..కొత్త మోసాలకు తెర

ఇలాంటి కాల్స్‌ను అస్సలు నమ్మొద్దు..కొత్త మోసాలకు తెర

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ఐదుగురు మృతి

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ఐదుగురు మృతి

నాన్నా చావాలని లేదు కాపాడు..తండ్రి కళ్లముందే కొడుకు జలసమాధి

నాన్నా చావాలని లేదు కాపాడు..తండ్రి కళ్లముందే కొడుకు జలసమాధి

ఏనుగు బీభ‌త్సంతో 22 మంది దుర్మరణం

ఏనుగు బీభ‌త్సంతో 22 మంది దుర్మరణం

అనుమానంతో భార్య ను హత్య చేసిన భర్త .. ఆపై వాట్సాప్ స్టేటస్

అనుమానంతో భార్య ను హత్య చేసిన భర్త .. ఆపై వాట్సాప్ స్టేటస్

భర్త మృతి తట్టుకోలేక భార్య కూడా కన్నుమూత
0:20

భర్త మృతి తట్టుకోలేక భార్య కూడా కన్నుమూత

హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం!

హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం!

బేగంపేట్ ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా

బేగంపేట్ ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా

బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు?

బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు?

బరువు తగ్గేందుకు నాటు మందులు..విద్యార్థిని మృతి

బరువు తగ్గేందుకు నాటు మందులు..విద్యార్థిని మృతి

అకౌంట్‌లోకి ఉచితంగా డబ్బు ఎరా..సైబర్ మోసాలకు తెర

అకౌంట్‌లోకి ఉచితంగా డబ్బు ఎరా..సైబర్ మోసాలకు తెర

📢 For Advertisement Booking: 98481 12870