हिन्दी | Epaper
హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం

Minister Uttam : సన్నబియ్యం పంపిణీపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

Divya Vani M
Minister Uttam : సన్నబియ్యం పంపిణీపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

Minister Uttam : సన్నబియ్యం పంపిణీపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తెలంగాణలో సన్నబియ్యం పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారిక ప్రకటన చేశారు. ఈ కొత్త విధానంతో అర్హులైన ప్రతి కుటుంబానికి నాణ్యమైన బియ్యం అందించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.తెల్ల రేషన్ కార్డు దారులకు మూడు రంగుల కార్డులు, అంతకన్నా ఉన్నత స్థాయికి చెందిన వారికి గ్రీన్ కార్డులను అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసుకుంది. ఈ చర్యల ద్వారా ప్రజలకు మరింత పారదర్శకమైన విధానాన్ని అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

Minister Uttam సన్నబియ్యం పంపిణీపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Minister Uttam సన్నబియ్యం పంపిణీపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.ఈ కార్యక్రమంలో మొత్తం మంత్రివర్గ సభ్యులు, ఎంపీలు హాజరవుతారని మంత్రి వెల్లడించారు.శనివారం నాడు మెల్లచెరువు, చింతలపాలెం, మఠంపల్లి మండలాల కాంగ్రెస్ నేతలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో 84 శాతం ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేపట్టబోతున్నాం” అని తెలిపారు.ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని పెద్దసంఖ్యలోని ప్రజలకు లబ్ధి చేకూరనుంది. రేషన్ కార్డు ఆధారంగా సరుకుల పంపిణీలో మరింత పారదర్శకత తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870