हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

News Telugu: MLA Mahipal Reddy – నీటి రిజర్వాయర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

Rajitha
News Telugu: MLA Mahipal Reddy – నీటి రిజర్వాయర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

తెలంగాణలో ఇటీవల నిర్మించిన హెచ్ఎండబ్ల్యూఎస్-ఎస్బి నీటి రిజర్వాయర్ను పఠాన్ చెరువు
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Mahipal Reddy) ప్రారంభించారు. రూ 33.13కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు వల్ల పటాన్ చెరువు (Patan cheruvu) పనసర ప్రాంత ప్రజలకు తాగునీటి సమస్యను తీర్చనున్నది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్సశ్యామ్ మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సు కోసం ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో తాను చురుకుగా పాల్గొంటానని, ఈ ప్రాంత అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

News Telugu

News Telugu

పెద్దసంఖ్యలో హాజరైయ్యారు.

ఈ కార్యక్రమానికి పటాన్ చెరువు నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి,(Mahipal Reddy) మెదక్ జిల్లా ఎంపీ రఘునందన్ రావు, పట్టభద్రులు ఎమ్మెల్సీ(MLC) అంజిరెడ్డిలు పాల్గొన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ (Muncipality) ఉస్మాన్ నగర్ వద్ద ఈ రిజర్వాయర్ను ప్రారంబించారు. కార్యక్రమానికి తెల్లాపూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, గ్రామ ప్రజలు, కాలనీ వాసులు పెద్దసంఖ్యలో హాజరైయ్యారు.

ప్రశ్న 1: పటాన్ చెరువులో ఇటీవల ప్రారంభించిన ప్రాజెక్టు ఏమిటి?
సమాధానం:
హెచ్ఎండబ్ల్యూఎస్-ఎస్బి నీటి రిజర్వాయర్ను ప్రారంభించారు.

ప్రశ్న 2: ఈ నీటి రిజర్వాయర్ నిర్మాణానికి ఎంత వ్యయం అయింది?
సమాధానం:
సుమారు రూ. 33.13 కోట్ల వ్యయం అయింది.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/suspension-extension-psr-kanthi-rana/telangana/544539/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870