हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Kavitha Issue : కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ..ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..?

Sudheer
Kavitha Issue : కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ..ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..?

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ (Kavitha Letter) ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. బీజేపీపై పోరాటం చేసి జైలు శిక్ష అనుభవించిన తనను పార్టీ పక్కన పెట్టినట్టు ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

బీఆర్ఎస్ రజతోత్సవ సభలో బీజేపీపై విమర్శలు

ముఖ్యంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభలో బీజేపీ(BJP)పై విమర్శలు లేకపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేయడం, కేసీఆర్ చుట్టూ “దెయ్యాలు” ఉన్నాయనే వ్యాఖ్య రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో కవిత లేఖపై పలు వర్గాల నుంచి విమర్శలు, అనుమానాలు వెల్లువెత్తుతుండగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసి చర్చించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో భేటీ

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో జరిగిన ఈ భేటీలో కేటీఆర్, కేసీఆర్‌ మధ్య కవిత లేఖ, పార్టీ తీరుపై కీలక చర్చ జరిగినట్టు సమాచారం. కవిత అసంతృప్తి, పార్టీ కార్యకలాపాలపై ఆమె వ్యాఖ్యలు, బీఆర్ఎస్ కార్యాచరణకు తగిన మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం వంటి అంశాలపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. అంతేకాకుండా తెలంగాణ అవతరణ దినోత్సవాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఉద్దేశ్యాలు, రజతోత్సవ సభల నిర్వహణ వంటి కార్యక్రమాలపై కూడా వారు దృష్టిసారించినట్టు తెలుస్తోంది.

ఎవరికైనా అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ

ఇదిలా ఉండగా, ఈ వివాదంపై కేటీఆర్ ఇప్పటికే స్పందించారు. తమ పార్టీ ప్రజాస్వామ్య విధానాలను పాటిస్తుందనీ, ఎవరికైనా అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఉందని స్పష్టం చేశారు. లేఖ రాసిన కవితకు అది ఒక హక్కు అని అన్నారు. పార్టీ అంతర్గత విషయాలను బయట రాయడం అవసరం లేదన్న సందేశం ఆయన మాటలలో స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం బీఆర్ఎస్ ముందున్న ప్రధాన లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో నెలకొన్న నిరాశను వినియోగించుకోవడం, ప్రజల విశ్వాసం తిరిగి పొందడమేనని పార్టీ నేతలు చెబుతున్నారు.

Read Also : Miss World: మిస్ వరల్డ్ పోటీలో లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన.. వీడియో లీక్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అంగన్‌వాడీల్లో చిన్నారులకు ఇకపై రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్!

అంగన్‌వాడీల్లో చిన్నారులకు ఇకపై రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్!

రేపు ఖమ్మంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

రేపు ఖమ్మంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఖమ్మం కూల్చివేతలపై ఎన్హెన్ఆర్సీ దర్యాప్తు?

ఖమ్మం కూల్చివేతలపై ఎన్హెన్ఆర్సీ దర్యాప్తు?

అక్రమ అరెస్టులకు భయపడేది లేదు: పద్మ దేవేందర్ రెడ్డి

అక్రమ అరెస్టులకు భయపడేది లేదు: పద్మ దేవేందర్ రెడ్డి

మార్చి 6 నుంచి ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ – సీఎం రేవంత్

మార్చి 6 నుంచి ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ – సీఎం రేవంత్

కోకాపేట భూములు శారదా పీఠానికే ఇవ్వండి – సీఎం రేవంత్

కోకాపేట భూములు శారదా పీఠానికే ఇవ్వండి – సీఎం రేవంత్

స్కూల్ ఫీజులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

స్కూల్ ఫీజులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

మదీనా బస్సు ప్రమాద బాధితులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం

మదీనా బస్సు ప్రమాద బాధితులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం

కరీంనగర్‌లో కిస్నా మెగా CSR కార్యక్రమం .. సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణ

కరీంనగర్‌లో కిస్నా మెగా CSR కార్యక్రమం .. సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణ

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు

రోడ్డు భద్రతపై విద్యార్థులకు ఎస్పీ డి.జానకి దిశానిర్దేశం!

రోడ్డు భద్రతపై విద్యార్థులకు ఎస్పీ డి.జానకి దిశానిర్దేశం!

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణమే

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణమే

📢 For Advertisement Booking: 98481 12870