हिन्दी | Epaper
పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

News telugu: KTR: సరైన సమయంలో కేసీఆర్‌ జనంలోకి వస్తారన్న కేటీఆర్

Sharanya
News telugu: KTR: సరైన సమయంలో కేసీఆర్‌ జనంలోకి వస్తారన్న కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ప్రజల్లోకి ఎప్పుడు రావాలో ఆయనకే బాగా తెలుసని స్పష్టం చేశారు. సరైన సమయంలో ప్రజల మధ్యకి వచ్చి తన పాత్రను పోషిస్తారని తెలిపారు.

రేవంత్ రెడ్డిపై మండిపడ్డ కేటీఆర్

ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియంత పాలనను అమలు చేస్తున్నారన్న ఆరోపణలు చేశారు కేటీఆర్. “గ్రూప్ 1 పరీక్షల కోసం అభ్యర్థులు సమావేశం పెట్టుకోవడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది” అని ఆవేదన వ్యక్తం చేశారు.

News telugu

సిరిసిల్ల చేనేతను నాశనం చేశారని విమర్శ

తనపై ఉన్న కోపంతో సిరిసిల్లలో చేనేత కార్మికుల పచ్చిపోటును గాలికి ఉడ్చారని కేటీఆర్ (KTR) ఆరోపించారు. “చేనేత పరిశ్రమను పూర్తిగా అతలాకుతలం చేశారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీల్లోకి జారిన ఎమ్మెల్యేల పరిస్థితి “కుడితిలో పడిన ఎలుకల్లా” ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పాలనపై ధీమా ఉంటే వెంటనే ఉపఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. అప్పుడే ప్రజలు నిజమైన తీర్పు చెబుతారని అన్నారు.

ఉద్యోగాల కోసం డబ్బులు అడిగారన్న అభ్యర్థులే చెబుతున్నారు

ఉద్యోగ నియామకాల విషయంలో ప్రభుత్వ వ్యవహారశైలి అనుమానాస్పదమని ఆరోపించారు కేటీఆర్. “డబ్బులు అడిగారని అభ్యర్థులే చెబుతున్నారు. కానీ ప్రభుత్వ నేతలు విచారణకు బదులుగా ప్రతిపక్షాలపై దాడికి దిగుతున్నారు” అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి అప్పగించడంపై కూడా మండిపడ్డారు. “మంత్రులు కూడా తెలియకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది అసాధారణం” అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్-బీజేపీ మధ్య అప్రకటిత ఒప్పందం ఉందా?

ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్య బలమైన అవగాహన ఉందని ఎత్తి చూపారు. “రాష్ట్రంలో బంధుప్రీతి లేదని చెబుతున్నారు. అప్పుడు సుజన్ రెడ్డి, అమిత్ రెడ్డిలకు వందల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి?” అని ప్రశ్నించారు.

అజారుద్దీన్‌పై సెటైర్లు – “త్రిశంకు స్వర్గంలో ఉన్నారు”

అజారుద్దీన్ విషయాన్ని ప్రస్తావిస్తూ, “కోర్టు తీర్పు వచ్చే వరకు ఆయన ఎమ్మెల్సీ కాలేరు” అని అన్నారు. గతంలో క్రికెట్‌లో కట్‌లు కొట్టే అజారుద్దీన్‌ను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కట్ చేసిందని ఎద్దేవా చేశారు. ఆయన ప్రస్తుతం “త్రిశంకు స్వర్గంలో” ఉన్నారంటూ సెటైర్లు వేశారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై బీఆర్ఎస్ ధీమా

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంలో ఏడు సర్వేలు నిర్వహించామని, అందులో అన్నింటిలోనూ బీఆర్ఎస్ గెలుస్తుందని తేలిందని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ చేపట్టిన మూడు సర్వేలు కూడా అదే ఫలితాన్ని చూపించాయన్నాడు. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరుగుతోందని, ముఖ్యమంత్రి బంధువుల కోసం దక్షిణ భాగం అలైన్‌మెంట్ మార్చారని ఆరోపించారు. ఈ కుంభకోణానికి సంబంధించిన అన్ని వివరాలను త్వరలో బయటపెడతామని స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/mallanna-suspended-for-anti-party-activities-mahesh-kumar-goud/telangana/549319/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తలసానిపై కేసు.. వివాదం ఏంటి?

తలసానిపై కేసు.. వివాదం ఏంటి?

సంక్రాంతి స్పెషల్ బస్సులు.. TGSRTC కి రూ.100 కోట్ల ఆదాయం

సంక్రాంతి స్పెషల్ బస్సులు.. TGSRTC కి రూ.100 కోట్ల ఆదాయం

మున్సిపాలిటీ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

మున్సిపాలిటీ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రాణం తీసిన చైనా మాంజా

బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రాణం తీసిన చైనా మాంజా

ఐదేళ్ల పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డ మాజీ సర్పంచ్

ఐదేళ్ల పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డ మాజీ సర్పంచ్

అల్వాల్‌లో కార్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం
0:11

అల్వాల్‌లో కార్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం

త్వరలో 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

త్వరలో 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పండ‌గకు ఊరెళ్తూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం
0:21

పండ‌గకు ఊరెళ్తూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం

సంక్రాంతికి తప్పక దర్శించాల్సిన 6 పుణ్యక్షేత్రాలు ఇవే!

సంక్రాంతికి తప్పక దర్శించాల్సిన 6 పుణ్యక్షేత్రాలు ఇవే!

వీధికుక్కల సామూహిక మృతి ఘటన కలకలం

వీధికుక్కల సామూహిక మృతి ఘటన కలకలం

డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు

డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు

సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్

సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్

📢 For Advertisement Booking: 98481 12870