हिन्दी | Epaper
నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

News Telugu: Kodanda Reddy: వ్యవసాయ శిక్షణ సంస్థ బలోపేతానికి కృషి- చైర్మన్ కోదండరెడ్డి వెల్లడి

Sharanya
News Telugu: Kodanda Reddy: వ్యవసాయ శిక్షణ సంస్థ బలోపేతానికి కృషి- చైర్మన్ కోదండరెడ్డి వెల్లడి

హైదరాబాద్: వ్యవసాయ యాజమాన్య, విస్తరణ శిక్షణ సంస్థను మరింతగా బలోపేతానికి కృషి చేస్తానని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్లోని మలక్పేటలో సంస్థను రైతు కమిషన్ (Farmers Commission) పరిశీలించింది. ఈ సందర్భంగా రెండు గంటలపాటు వ్యవసాయ శిక్షణ సంస్థలో వివిధ విభాగాలపై కమిషన్ బృందం ఆరా తీసింది. అనంతరం వ్యవసాయ అధికారులకు, రైతులకు ఎంతగానో ఉపయోగపడే శిక్షణ సంస్థ నిరాదరణకు గురైందని అధికారులు దృష్టికి కమిషన్ తీసుకవచ్చారు.

News Telugu

ఉమ్మడి రాష్ట్రంలో 1985 లో ఏర్సాటైందని, వ్యవసాయ రంగంలో మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారులకు, ఆదర్శ రైతులకు సాగులో నూతన పద్దతులపై శిక్షణ ఇచ్చేవారని వివరించారు. చాలా సందర్భాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కూడా సమెటికీ వచ్చి శిక్షణ తరగతుల్లో పాల్గొనే వారని, కానీ గత పదేండ్ల కాలంలో సమెటీ వైభవాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖయ్యింగా డీఎన్ఏ ఫింగరింట్స్, ఫర్టిలైజర్ కోడింగ్ సెంటర్, బయో ఫెస్టిసైడ్ ల్యాబ్(Bio Pesticide Lab), ఫెస్టిసైడ్ టెస్టింగ్ కోడింగ్ సెంటర్, లైబ్రరీలను తనీఖీ చేసింది. జన్యు మార్పిడి ఇష్యూస్, పత్తి, మొక్క జొన్న, పొద్దుతిరుగుడు, మిర్చి, వరి వంగడాల డిఎన్ఏ పరిశోధనలు ఎక్కువగా ఈ శిక్షణ సంస్థలో జరుగుతాయని కమిషన్కు తెలిపారు. అదేవిధంగా దేశంలోనే హెబ్డి కాటన్ను టెస్ట్ చేసి గుర్తించిన డిఎన్ఏ ల్యాబ్ గా పేరుందని, కానీ గత పదేండ్ల కాలంలో నిధులు, నియామకాలు లేక ఆగమైందని ఆరోపించారు. ప్రస్తుతం సమితి వున్న భవనం కూడా శిధిలా వ్యవస్థకు చేరింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునేలా చూస్తామని కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. పూర్తి స్థాయిలో నివేదిక రూపొందించడానికి సమెటి అధికారులు లిఖిత పూర్వకంగా సమాచారం ఇవ్వాలన్నారు. కమిషన్ మెంబర్ సెక్రెటరీ గోపాల్, సమెటి డైరెక్టర్ నర్సింహా రావు, ఎడిఏ సుధాకర్ బాబు, డిఎన్ఏ ల్యాబ్ ఇంచార్జి కవిత, బయోఫెస్టిసైడ్ ఇంచార్జి సంధ్య, అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్టిలైజర్ కోడింగ్ రమాదేవి, అగ్రికల్చర్ అధికారులు హరివెంకట ప్రసాద్, శ్రావణి తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/ed-key-developments-in-bhoodan-land-case/telangana/540000/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తెలంగాణలో పెరుగుతున్న టైఫాయిడ్ మరణాలు..జాగ్రత్త !!

తెలంగాణలో పెరుగుతున్న టైఫాయిడ్ మరణాలు..జాగ్రత్త !!

ఎక్కడయ్యా 2 లక్షల ఉద్యోగాలు ? – కేటీఆర్

ఎక్కడయ్యా 2 లక్షల ఉద్యోగాలు ? – కేటీఆర్

కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

అప్పుల భారం తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

అప్పుల భారం తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

ఇంటర్ విద్యార్ధులకు ‘వెల్​​కమ్​కిట్​’ ఇవ్వనున్న రేవంత్

ఇంటర్ విద్యార్ధులకు ‘వెల్​​కమ్​కిట్​’ ఇవ్వనున్న రేవంత్

యాదగిరిగుట్ట భక్తులకు శుభవార్త.. త్వరలో MMTS రైలు ప్రారంభం!

యాదగిరిగుట్ట భక్తులకు శుభవార్త.. త్వరలో MMTS రైలు ప్రారంభం!

మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ రెబల్స్ కు హెచ్చరిక

మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ రెబల్స్ కు హెచ్చరిక

తెలంగాణలో భూముల రేట్లు పెరిగే సూచనలు

తెలంగాణలో భూముల రేట్లు పెరిగే సూచనలు

జహీరాబాద్ రోడ్డు ప్రమాదం లో ఇద్దరు దుర్మరణం

జహీరాబాద్ రోడ్డు ప్రమాదం లో ఇద్దరు దుర్మరణం

మేడారం జాతరపై తప్పుడు ప్రచారం.. ఖండించిన సీతక్క

మేడారం జాతరపై తప్పుడు ప్రచారం.. ఖండించిన సీతక్క

ఓపెన్ కానీ పాలీసెట్ వెబ్సైట్ ఆందోళనలో విద్యార్థులు

ఓపెన్ కానీ పాలీసెట్ వెబ్సైట్ ఆందోళనలో విద్యార్థులు

ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి

ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి

📢 For Advertisement Booking: 98481 12870