हिन्दी | Epaper
ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

కాసేపట్లో కాంగ్రెస్ కీలక సమావేశం

Sudheer
కాసేపట్లో కాంగ్రెస్ కీలక సమావేశం

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో, ఈరోజు గాంధీభవన్లో PCC రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి AICC జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఆయనతో పాటు PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, CLP నేత భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు.

ఈ సమావేశంలో ఏడాది పాలనలో ప్రజల్లో అభిప్రాయాలను విశ్లేషించడంతో పాటు, ముఖ్యమైన చర్చలు జరగనున్నాయి. ప్రజలకు ఇచ్చిన గ్యారంటీల అమలు పరిస్థితి, వాటి ప్రభావం, ఇంకా చేపట్టాల్సిన చర్యలపై నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తపరచనున్నారు. రానున్న నాలుగేళ్లలో ప్రభుత్వ విధానాలను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.

క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ముఖ్యంగా, ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేయడం ద్వారా పార్టీ శ్రేణులకు ప్రోత్సాహం ఇవ్వాలని నాయకత్వం భావిస్తోంది. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికలపై నాయకత్వం స్పష్టమైన దిశానిర్దేశం చేయనుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870