తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (కేసీఆర్) సమగ్ర విశ్లేషణ నిర్వహించారు. ఫలితాలు పార్టీకి సానుకూలంగా ఉన్నాయన్న అభిప్రాయానికి ఆయన వచ్చినట్లు సమాచారం. రానున్న MPTC, ZPTC, మున్సిపల్ ఎన్నికల్లోనూ మరింత దూకుడుతో వెళ్లాలని పార్టీ సీనియర్లకు సూచించారు. దీనికోసం మున్సిపల్ ఎన్నికల బాధ్యతను పట్టణ ఓటర్లలో ఇమేజ్ ఉన్న కేటీఆర్ కు అప్పగించారు. అలాగే సీనియర్ నేత హరీశ్ రావు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సన్నద్ధతను పర్యవేక్షించనున్నారు.
Read Also: YS Jagan: జగన్ పుట్టినరోజు ఫ్లెక్సీల్లో కేసీఆర్-కేటీఆర్
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: