हिन्दी | Epaper

Karimnagar Accident: బస్సు​-బైక్ ఢీ.. ఇద్దరు విద్యార్థులు దుర్మరణం

Tejaswini Y
Karimnagar Accident: బస్సు​-బైక్ ఢీ.. ఇద్దరు విద్యార్థులు దుర్మరణం

Karimnagar Accident: కరీంనగర్ జిల్లాలో సోమవారం ఒక తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హౌసింగ్ బోర్డు కాలనీ బైపాస్ రోడ్డులో స్కూల్ బస్సు మరియు ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

Read Also: Guntur murder case: బిర్యానీతో భర్తను మట్టుబెట్టిన భార్య

Karimnagar Accident
Karimnagar Accident

వివరాల్లోకి వెళితే

ఈ ప్రమాదంలో వీణవంక మండలం మామిడాలపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థులు గణేశ్ (22), సందీప్ రెడ్డి (20) అక్కడికక్కడే మృతి(Dead) చెందారు. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం, ఇండికేటర్​ వేయకుండా, సిగ్నల్​ ఇవ్వకుండా బస్సు డ్రైవర్​ సడెన్​గా టర్న్​ తీసుకోవడంతో బైక్ బస్సును ఢీకొట్టిందని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

గణేశ్ తల్లి పద్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు. ఈ దుర్ఘటనతో మామిడాలపల్లి గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

‘వెలుగుమట్ల’ బాధితులను కలిసిన కవిత

‘వెలుగుమట్ల’ బాధితులను కలిసిన కవిత

📢 For Advertisement Booking: 98481 12870