हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

ఉప ఎన్నికలకు సిద్ధమైన కడియం శ్రీహరి

Sukanya
ఉప ఎన్నికలకు సిద్ధమైన కడియం శ్రీహరి

తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉపఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. గతేడాది బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలలో ఆయన ఒకరు. కడియం శ్రీహరి మాట్లాడుతూ, “ఉపఎన్నికలు వస్తే నేను పారిపోను, పోరాటంలో కొనసాగుతాను” అని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ వేసిన పిటిషన్లపై తీర్పు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని, తాను కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తానని తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి గత వారం అనర్హత పిటిషన్లపై 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పి. కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఫిబ్రవరి 10న తదుపరి విచారణ జరగనుంది. బీఆర్‌ఎస్ అధికారం ఉన్నప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసిందని శ్రీహరి ఆరోపించారు. “తెలంగాణలో బీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి జరగలేదని” ఆయన విమర్శించారు. దళితులకు 18% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని సమర్థిస్తున్నారని ఆరోపించారు.

1980ల్లో టీడీపీ నుంచి కడియం శ్రీహరి రాజకీయ ప్రయాణం ప్రారంభం అయింది. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు క్యాబినెట్‌లో మంత్రి గ పనిచేసారు. 2013లో టీఆర్‌ఎస్ (ప్రస్తుతం బీఆర్‌ఎస్)లో చేరారు. 2014లో వరంగల్ లోక్‌సభకు ఎంపిక అయ్యారు, 2015లో తెలంగాణ ఉపముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. 2023లో స్టేషన్ ఘన్‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఏడాది మార్చిలో కడియం శ్రీహరి తన కుమార్తె కడియం కావ్యతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం, బీఆర్‌ఎస్ ఫిరాయింపుదారులపై కేసు విచారణలో ఉండగా, “న్యాయ పోరాటానికి సిద్ధం” అని శ్రీహరి స్పష్టం చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870