हिन्दी | Epaper
తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్

KTR : భూ దోపిడీపై KTR చర్చకు సిద్ధమా? – మహేశ్

Sudheer
KTR : భూ దోపిడీపై KTR చర్చకు సిద్ధమా? – మహేశ్

తెలంగాణలో భూవివాదాలు, భూ దోపిడీ అంశాలపై రాజకీయ దుమారం మళ్ళీ ముదిరుతోంది. తాజాగా కేటీఆర్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేయడం తో TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. BRS నేత KTR‌ను లైవ్ డిబేట్‌కు రావాలని సవాల్ విసిరారు. IMG బిల్లీరావు దగ్గర నుంచి కమీషన్ తీసుకున్నందునే కంచ గచ్చిబౌలి భూముల కోసం BRS పోరాడలేదని మహేశ్ ఆరోపించారు. ఇది బహిరంగంగా జరిగిందని, ప్రజల ముందు నిజాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

Injustice to Telangana in budget.. Mahesh Kumar

“భూదోపిడీ అంశంపై నిజాయతీ ఉంటే, లైవ్ చర్చకు ముందుకు రండి”

కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసి 400 ఎకరాల భూమిని రికవర్ చేసిందని తెలిపారు. ఈ భూములపై ఐటీ కంపెనీలు, ఇతర ప్రాజెక్టులు ఏర్పడితే రాష్ట్ర యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. గత BRS ప్రభుత్వం కోకాపేటలో వేల ఎకరాలను విక్రయించిందని, లక్ష ఎకరాల వరకు అడవులను డీఫారెస్ట్ చేసి వికాసానికి అడ్డుగానే మారిందని ఆరోపించారు. “భూదోపిడీ అంశంపై నిజాయతీ ఉంటే, లైవ్ చర్చకు ముందుకు రండి” అంటూ ఆయన కేటీఆర్ కు సవాల్ విసిరారు. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం చాలా ముఖ్యం అని పేర్కొంటూ, గత ప్రభుత్వం చేసిన తప్పులకు KTR బహిరంగంగా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870