हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

IRCTC: తమిళనాడు-పుదుచ్చేరి ప్రత్యేక రైల్ టూర్ ప్రారంభం

Tejaswini Y
IRCTC: తమిళనాడు-పుదుచ్చేరి ప్రత్యేక రైల్ టూర్ ప్రారంభం

ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తమిళనాడు మరియు పుదుచ్చేరిని కలుపుతూ కొత్త ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దీన్ని కోస్టల్ ఛార్మ్ ఆఫ్ తమిళనాడు టూర్ ప్యాకేజీగా డిజైన్ చేశారు. ఈ ప్యాకేజీలో పుదుచ్చేరి, మహాబలిపురం (Mahabalipuram) వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు.

Read Also: Telangana: మందుబాబులకు బంపర్ ఆఫర్?

ఈ ప్రత్యేక యాత్రా ప్యాకేజీ మొత్తం నాలుగు రాత్రులు, ఐదు పగళ్లు వ్యవధి కలిగి ఉంటుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కాచిగూడ నుండి రైలు బయలుదేరుతుంది. రైలు ప్రయాణంలో మొదటి పూట భోజనం (బ్రేక్‌ఫాస్ట్) IRCTC అందిస్తుంది, మిగిలిన భోజనాలను ప్రయాణికులు స్వయంగా నిర్వహించాలి.

ధరల వివరాలు:

ఒకరి నుంచి ముగ్గురు ప్రయాణికుల కోసం, కంఫర్ట్ (3ఏ) కేటగిరీ లో డబుల్ షేరింగ్ ధర ₹19,810, ట్రిపుల్ షేరింగ్ ₹15,290గా ఉంది. 5–11 ఏళ్ళ పిల్లల కోసం బెడ్ తో ₹11,620, బెడ్ లేకుండా ₹8,830 చెల్లించాల్సి ఉంటుంది. స్టాండర్డ్ (స్లీపర్) కేటగిరీలో డబుల్ షేరింగ్ ₹17,660, ట్రిపుల్ షేరింగ్ ₹13,130, పిల్లలకు బెడ్ తో ₹9,470, బెడ్ లేకుండా ₹6,670 ధరలు ఉన్నాయి. నలుగురు నుంచి ఆరుమంది ప్రయాణికుల కోసం కంఫర్ట్ (3ఏ) డబుల్ షేరింగ్ ₹16,140, ట్రిపుల్ షేరింగ్ ₹13,790, పిల్లల కోసం బెడ్ తో ₹11,620, బెడ్ లేకుండా ₹8,830. స్టాండర్డ్ (స్లీపర్) కేటగిరీలో డబుల్ షేరింగ్ ₹13,990, ట్రిపుల్ షేరింగ్ ₹11,630, పిల్లలకు బెడ్ తో ₹8,830, బెడ్ లేకుండా ₹6,670 చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ప్యాకేజీ ద్వారా ప్రయాణికులు తమిళనాడు తీరంలోని అందాలను, పుదుచ్చేరి శాంతమైన వాతావరణాన్ని సొంతుగా ఆస్వాదించవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870