हिन्दी | Epaper
సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Indiramma illu scheme : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మరో షాక్‌..

Sai Kiran
Indiramma illu scheme : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మరో షాక్‌..

ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు మరో షాక్‌ – రూ.60 వేల కోతతో సర్కారు కొత్త నిర్ణయం

Indiramma illu scheme : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం మరోసారి షాక్‌ ఇచ్చింది. ఇప్పటికే పలు నిబంధనలతో లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వం, ఇప్పుడు స్లాబ్‌ పూర్తయ్యాక ఇచ్చే రూ. 2 లక్షల బిల్లులో నుంచి రూ. 60 వేల కోత పెట్టింది. ఈ మొత్తాన్ని (Indiramma illu scheme) ఉపాధిహామీ పథకం కింద బాత్రూమ్‌, ఇతర పనులకు వినియోగిస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. లబ్ధిదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

స్లాబ్‌ బిల్లులో రూ.60 వేల కోత – పేదలకు కొత్త భారమా?

ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రభుత్వం ప్రారంభం నుంచి పేదలతో ఆటలాడుతోందని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రాగానే 20 లక్షల ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌, తర్వాత ఆ సంఖ్యను 4.5 లక్షలకు తగ్గించింది. ఇసుక ఉచితం అంటూనే వాగ్దానం నిలబెట్టుకోలేదని, ప్రతిరోజూ కొత్త నిబంధనలతో పేదలను గందరగోళంలోకి నెట్టిందని ప్రజలు విమర్శిస్తున్నారు.

Indiramma illu
Indiramma illu

పేదల నిర్మాణ ఖర్చులు రెట్టింపు!

అంతకంటే ఎక్కువ వైశాల్యమైతే బిల్లులు రద్దు చేస్తామని అధికారుల హెచ్చరికలు వచ్చాయి. కొన్నిచోట్ల అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి 56 గజాలకే అనుమతిచ్చారు. (Indiramma illu scheme) ఫౌండేషన్‌ వేసిన తర్వాత మొదటి విడత బిల్లు కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు “600 ఎస్‌ఎఫ్‌టీ పూర్తి కాలేదు” అంటూ బిల్లులు నిరాకరించారనే ఆరోపణలు ఉన్నాయి.

మళ్లీ ప్రమాదం – వరుసగా మూడు కార్లను ఢీకొట్టిన కంటైనర్

నల్లగొండ జిల్లా గుర్రంపోడ్‌ మండలానికి

అదే విధంగా, ఇల్లు మంజూరైన 45 రోజుల్లో నిర్మాణం ప్రారంభం కాలేదంటే రద్దు చేస్తామనే షరతు మరో ఇబ్బంది కలిగించింది. పేదలు పునాది వేయడానికి కనీసం రూ. 2 లక్షలు అవసరమవుతుందని, ఆ మొత్తాన్ని సర్దుబాటు చేయడం కష్టంగా మారిందని బాధపడుతున్నారు.

దళితబంధు వంటి పథకాలు వచ్చిన తర్వాత కొంతమంది లబ్ధిదారుల ఇళ్లు రద్దు చేసిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. నల్లగొండ జిల్లా గుర్రంపోడ్‌ మండలానికి చెందిన ఒక లబ్ధిదారుడి ఇల్లు, (Indiramma illu scheme) అతడు బీఆర్‌ఎస్‌ సభకు వెళ్లాడన్న కారణంతో రద్దు చేయడం మరింత వివాదాస్పదమైంది.

ఇప్పుడు రూ.60 వేల కోత అంటే మాకు ఎలా సాధ్యం?

ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారులు “ఇప్పుడు రూ.60 వేల కోత అంటే మాకు ఎలా సాధ్యం?” అంటూ ప్రశ్నిస్తున్నారు. (Indiramma illu scheme) ఇసుక రేట్లు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో నిర్మాణ ఖర్చు భారీగా పెరిగిందని వాపోతున్నారు. ట్రాక్టర్‌ ఇసుక ధర ఒక్కటే రూ. 8 వేల వరకు చేరడంతో ఒక ఇల్లు కట్టడానికి లక్ష రూపాయలు అదనంగా ఖర్చవుతున్నదని చెబుతున్నారు.

లబ్ధిదారులు ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, “ఇంటి నిర్మాణం చివరి దశకు రాగానే ఇలా డబ్బు కోసేయడం సరైన నిర్ణయం కాదు. మేము మొత్తం పనులు మేస్త్రీకి అప్పగించాం, ఇప్పుడు మధ్యలో ఇలా మారిస్తే పేదలు ఎలా బతకాలి?” అని ప్రశ్నిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎగ్గోజ్ గుడ్లపై FSSAI చర్యలు

ఎగ్గోజ్ గుడ్లపై FSSAI చర్యలు

భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్ తాజా రేట్లు…

భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్ తాజా రేట్లు…

మెస్సీని చూసేందుకు ఎగబడ్డ జనం .. పోలీసులుకు తప్పని తిప్పలు

మెస్సీని చూసేందుకు ఎగబడ్డ జనం .. పోలీసులుకు తప్పని తిప్పలు

ఢిల్లీ గాలి మరింత విషమం.. దేశవ్యాప్తంగా కఠిన నిబంధనలు…

ఢిల్లీ గాలి మరింత విషమం.. దేశవ్యాప్తంగా కఠిన నిబంధనలు…

భారత్‌ పై అమెరికా ‘అణు’ బాంబు.. చైనాపై నిఘా కోసమేనా?

భారత్‌ పై అమెరికా ‘అణు’ బాంబు.. చైనాపై నిఘా కోసమేనా?

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉండనుందంటే?

వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉండనుందంటే?

క్రిస్మస్ చెట్టు: ఆశ, ఐక్యత, శాశ్వత జీవితానికి చిహ్నం

క్రిస్మస్ చెట్టు: ఆశ, ఐక్యత, శాశ్వత జీవితానికి చిహ్నం

ఆపరేషన్ సిందూర్ 2.0 అనివార్యం? రిటైర్డ్ జనరల్ షాకింగ్ వ్యాఖ్య…

ఆపరేషన్ సిందూర్ 2.0 అనివార్యం? రిటైర్డ్ జనరల్ షాకింగ్ వ్యాఖ్య…

పార్లమెంటు ఉభయసభల్లో మోదీకి క్షమాపణ చెప్పాలి.. కేంద్ర మంత్రి

పార్లమెంటు ఉభయసభల్లో మోదీకి క్షమాపణ చెప్పాలి.. కేంద్ర మంత్రి

మెస్సీ రాక స్టేడియంలో కుర్చీల ధ్వంసం.. ఇద్దరు అరెస్టు

మెస్సీ రాక స్టేడియంలో కుర్చీల ధ్వంసం.. ఇద్దరు అరెస్టు

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

📢 For Advertisement Booking: 98481 12870