हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Jubilee Hills Bypoll : BRSను గెలిపిస్తే NTR కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం – కేటీఆర్

Sudheer
Jubilee Hills Bypoll : BRSను గెలిపిస్తే NTR కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం – కేటీఆర్

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఎన్టీఆర్ పేరు చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటీవల మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (NTR) విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించగా, దీనిపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. “కాంగ్రెస్ పార్టీ NTR విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఆయన ఆత్మ ఘోషిస్తుంది. అదే పార్టీ ఆయనను రాజకీయంగా అవమానించినది. ఆ పార్టీకి వ్యతిరేకంగానే TDP ఆవిర్భవించింది” అని ఆయన విమర్శించారు.

Latest News:T20 Finale: గబ్బాలో తుది పోరు: భారత్ సిరీస్ గెలుపు దిశగా!

కేటీఆర్ రోడ్ షోలో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీకి ప్రజల పట్ల గౌరవం లేదు. ఓట్ల కోసం ఏదైనా చెప్పే పార్టీ అది. ఇప్పుడు రేవంత్ రెడ్డి NTR విగ్రహం పెడతామని చెబుతున్నారు. కానీ 1983లో ఆయనను అప్రజాస్వామికంగా అధికారంలో నుంచి తొలగించినవారు కూడా వాళ్లే. 2004లో హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన పేరును తీసేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే” అని గుర్తు చేశారు.

తమ పార్టీ గెలిస్తే నిజమైన గౌరవం NTRకు ఇవ్వగలమని KTR స్పష్టం చేశారు. “BRS పార్టీని గెలిపిస్తే మేమే ఆయనకు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. మాకు NTR పట్ల గౌరవం ఉంది, ఆయన తెలుగు ప్రజల గౌరవ చిహ్నం. కానీ కాంగ్రెస్ పార్టీకి ఆయన వారసత్వంతో ఎటువంటి సంబంధం లేదు” అని అన్నారు. ఆయన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో వేడి చర్చ మొదలైంది. ఎన్నికల ముందు NTR పేరు మళ్లీ రాజకీయ ఆయుధంగా మారిందని, ఇది ఓటర్ల భావోద్వేగాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870