हिन्दी | Epaper
కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు

Telugu News: Hyderabad: డబ్బును డిమాండ్ చేస్తూ ఇంటి యజమాని పై హిజ్రాల దాడి

Tejaswini Y
Telugu News: Hyderabad: డబ్బును డిమాండ్ చేస్తూ ఇంటి యజమాని పై హిజ్రాల దాడి

Hyderabad: మేడ్చల్ జిల్లాలోని కీసర మండలంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొత్త ఇల్లు కట్టుకున్న వ్యక్తిపై హిజ్రాల గ్యాంగ్ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం ప్రకారం, చీర్యాల్‌లోని శ్రీ బాలాజీ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న సదానందం అనే వ్యక్తి ఇటీవల తన కొత్త ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేశారు.

ఆదివారం రోజున ఇంటి వద్ద కొన్ని చిన్న పనులు జరుగుతుండగా, ఇద్దరు హిజ్రాలు అక్కడకు వచ్చి “కొత్త ఇల్లు కట్టావు కాబట్టి లక్ష రూపాయలు ఇవ్వాలి” అని డిమాండ్ చేశారు. దీనికి సదానందం నిరాకరించడంతో, వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కొద్దిసేపటికే మూడు ఆటోల్లో సుమారు 15 మంది హిజ్రాలు తిరిగి అక్కడకు చేరుకుని ఆ ఇంటిపై దాడి చేశారు.

Read Also:  Jubilee Hills: కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు!

ఇంటి గేటును పగులగొట్టే ప్రయత్నం

మొదట ఇంటి గేటును పగులగొట్టే ప్రయత్నం చేసిన వారు, తర్వాత సదానందం కుటుంబ సభ్యులను భయపెట్టారు. వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన సదానందంపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. ప్రజలు ఎక్కువ సంఖ్యలో చేరడంతో హిజ్రాల గ్యాంగ్ అక్కడి నుంచి పారిపోయింది.

దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870