हिन्दी | Epaper
నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు పాఠశాలకి తాళం వేసిన కాంట్రాక్టర్..ఎందుకంటే? పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు పాఠశాలకి తాళం వేసిన కాంట్రాక్టర్..ఎందుకంటే? పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు పాఠశాలకి తాళం వేసిన కాంట్రాక్టర్..ఎందుకంటే? పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు పాఠశాలకి తాళం వేసిన కాంట్రాక్టర్..ఎందుకంటే? పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Telugu News: HYD: రాష్ట్రంలో రూ.4 లక్షల కోట్ల వక్ఫ్ భూములు హాంఫట్?

Sushmitha
Telugu News: HYD: రాష్ట్రంలో రూ.4 లక్షల కోట్ల వక్ఫ్ భూములు హాంఫట్?

హైదరాబాద్: HYD దేశంలో అత్యంత విలువైన వక్ఫ్ భూములున్న రాష్ట్రాల్లో తెలంగాణ (Telangana) ఒకటిగా నిలిచింది. వక్ఫ్ బోర్డుకు (Waqf Board) దాదాపు రూ.5 లక్షల కోట్ల విలువగల భూములున్నా, అవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. వక్ఫ్ బోర్డుకు చెందిన కొందరు అధికారులు, పాలకవర్గాల అవినీతి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ భూముల్లో 75 శాతం అంటే సుమారు రూ.4 లక్షల కోట్ల ఆస్తులు కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయని బోర్డు అధికారులే అంచనా వేశారు. వక్ఫ్ బోర్డుకు చెందిన 2,186 భూములకు సంబంధించిన రికార్డులు కూడా లేవని గతంలో హైకోర్టుకు బోర్డు తెలిపింది.

Read Also: Free sarees scheme: తెలంగాణ ఎస్‌హెచ్‌జీ మహిళలకు ఉచిత చీరల పంపిణీ

HYD
HYD: Is the state holding Rs.4 lakh crore worth of waqf lands

ఉమ్మడి జిల్లాల వారీగా అన్యాక్రాంతమైన భూములు

తెలంగాణలో మొత్తం 33,929 వక్ఫ్ సంస్థల ఆధీనంలో 77,538.07 ఎకరాల భూములు ఉన్నాయని రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇందులో 57,423.91 ఎకరాలు కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి.

  • ఉమ్మడి మెదక్ జిల్లా: 23,910 ఎకరాలకు గాను 23,782 ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి (అత్యధికం).
  • ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా: 10,119 ఎకరాలకు గాను 9,189 ఎకరాలు కబ్జా అయ్యాయి.
  • రంగారెడ్డి: 14,785 ఎకరాల్లో 13,480 ఎకరాలు.
  • హైదరాబాద్: 1,785 ఎకరాల్లో 1,469 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి.
  • మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ వేలాది ఎకరాల వక్ఫ్ భూమి కబ్జాకు గురైంది.

అరకొర ఆదాయం, లీజుల వ్యవహారం

కోట్లాది రూపాయల విలువగల భూములున్నా, అవి కబ్జా పాలవడం, నామమాత్రపు అద్దెలు చెల్లించడం వల్ల వక్ఫ్ బోర్డుకు ఆదాయం అరకొరగా మాత్రమే వస్తుంది. వక్ఫ్ బోర్డుకు అద్దెల రూపంలో ఏడాదికి కేవలం రూ.5 కోట్ల ఆదాయం మాత్రమే వస్తుంది. దాదాపు 20,110 ఎకరాల్లో ఉన్న లీజుదారులు కొన్నేళ్ల క్రితం నిర్ణయించిన నామమాత్రపు అద్దెలనే చెల్లిస్తున్నారు. ముస్లింల విద్యాభివృద్ధి, పేదల ఉపాధికి ఉపయోగపడాల్సిన వక్ఫ్ ఆస్తులను వినియోగించుకోవాలని పాలకవర్గాలకు సూచించినా, ప్రముఖులు పట్టించుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870