हिन्दी | Epaper
ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

Telugu News: Nizambad:భోజనం పెట్టలేదని మద్యం మత్తులో కరెంట్ స్తంభం ఎక్కిన భర్త

Pooja
Telugu News: Nizambad:భోజనం పెట్టలేదని మద్యం మత్తులో కరెంట్ స్తంభం ఎక్కిన భర్త

నిజామాబాద్ జిల్లాలో ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. భార్యతో తగాదా పడిన ఓ భర్త మద్యం మత్తులో కరెంట్ స్తంభం(Current pole) ఎక్కి హల్చల్ చేశాడు. ఈ సంఘటన సిరికొండ మండలంలోని కోమన్‌పల్లి గ్రామంలో జరిగింది. సుమన్ అనే వ్యక్తి భార్య భోజనం పెట్టడానికి నిరాకరించడంతో అతను తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. మద్యం సేవించి గ్రామ శివార్లలోని విద్యుత్ స్తంభం ఎక్కి కిందకు దిగడానికి నిరాకరించాడు. ఇది గమనించిన గ్రామస్థులు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారుక్కాడు.

Read Also: Rights: ఢిల్లీ పై హైకోర్టును నాగార్జునకు భారీ ఊరట

Nizambad

రెండు గంటల పాటు ఊపిరి బిగపట్టిన గ్రామస్థులు

కుటుంబ సభ్యులు(Family members), స్థానికులు ఎంతగా బతిమాలినా సుమన్ వినలేదు. పైకి ఎవరైనా వెళ్తే దూకేస్తానని హెచ్చరించడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. దాదాపు రెండు గంటలపాటు ఈ నాటకం కొనసాగింది. చివరికి పోలీసులు రంగప్రవేశం చేసి అతనికి సర్దిచెప్పి కిందకు దించారు. దీంతో గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

నిజామాబాద్‌లో ఈ సంఘటన ఎక్కడ జరిగింది?
సిరికొండ మండలం, కోమన్‌పల్లి గ్రామంలో జరిగింది.

సుమన్ ఎందుకు విద్యుత్ స్తంభం ఎక్కాడు?
భార్య భోజనం పెట్టకపోవడం వల్ల కోపంతో మద్యం తాగి స్తంభం ఎ

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870