हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telugu News: Hens: 2000 కోళ్లను వదిలేసిన యజమాని.. ఎగబడ్డ జనం

Sushmitha
Telugu News: Hens: 2000 కోళ్లను వదిలేసిన యజమాని.. ఎగబడ్డ జనం

ఆమధ్య భార్య పేరుపై భారీ ఇన్సూరెన్స్(Insurance) ఉందని గ్రహించిన భర్త ఆ డబ్బుకోసం ఏకంగా ఆమెనే హతమార్చాడు. మరో సుపుత్రుడు అయితే తండ్రి మరణిస్తే ఇన్సూరెన్స్ వస్తుందని కన్నతండ్రి అని కూడా చూడకుండా చంపేశాడు ఆ కర్కోఠకుడు. డబ్బుకోసం ఏమైనా చేస్తారు.. ఎంతకైనా తెగిస్తారు. 

ఆస్తుల కోసం కన్నవారినే హతమార్చుకునే విషసంస్కృతిలో జీవిస్తున్నాం.ఒకప్పుడు అనుబంధాల కోసం ప్రాణాలను ఇచ్చేవారు. కుటుంబాల మధ్యల ప్రేమానురాగాలు ఇంట్లో తాండవం ఆడేవి. కానీ నేడు ఇవన్నీ కనుమరుగైపోతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఇన్సూరెన్స్ కోసం కోళ్లను వదిలేశాడు.

 Read Also: IPL-2026: మినీ వేలంలో పాల్గొననున్న CSK?

Hens
Hens

కోళ్లను వదిలేసిన కోళ్ల ఫారం యజమాని

హన్మకొండ(Hanmakonda) జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో కొద్దిరోజుల క్రితం వందల సంఖ్యలో నాటుకోళ్లను దుండగులు వదిలేసి వెళ్లారు. దీంతో స్థానికులంతా ఆ కోళ్లను తీసుకెళ్లేందుకు ఎగబడ్డారు. అయితే ఆ కోళ్లను(Hens) తినొద్దని వైద్యశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే యజమాని కోళ్లను వదిలేసినట్లు పోలీసులు నిర్ధారించారు. దాదాపు రెండువేల కోళ్లను హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి-సిద్ధిపేట జాతీయ రహదారిపై ఈ కోళ్లను వదిపెట్టారు. వీటికోసం ప్రజలు పోటీపడి మరీ పట్టుకెళ్లారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870