हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Latest News: Chickens: యాదాద్రి లో భారీ వర్షంతో..6 వేల కోళ్లు మృతి

Anusha
Latest News: Chickens: యాదాద్రి లో భారీ వర్షంతో..6 వేల కోళ్లు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri District) చౌటుప్పల్ మండలంలో సోమవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షం కారణంగా స్థానికులకు భారీ ఆస్తి, పంట నష్టం జరిగింది. చౌటుప్పల్‌ మండలంలోని పెద్దకొండూరు గ్రామ పంచాయతీ పరిధిలోని నక్కలగూడెం గ్రామంలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.

Konda Lakshma Reddy: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత

ఇక్కడ ఉన్న కోళ్లఫారంలోకి భారీగా వర్షపు నీరు ఒక్కసారిగా చేరింది. దీంతో ఫారంలో ఉన్న సుమారు 6 వేల కోళ్లు (Chickens) నీట మునిగి మృతిచెందాయి. ఈ ఘటనతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని కోళ్లఫారం యజమాని యాదిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.కోళ్లఫారాని (Chicken form) కి నష్టం వాటిల్లడంతో పాటు, మండల వ్యాప్తంగా విస్తారంగా సాగు చేసిన వరి, పత్తి పంటలు పెద్ద ఎత్తున నీట మునిగిపోయాయి.

Chickens
Chickens

చేతికొచ్చే సమయంలో పంటలు నీటిలో మునిగిపోవడంతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. ఉధృతమైన వర్షానికి పొలాల్లో నీరు నిలిచిపోవడంతో పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు తక్షణమే ప్రభుత్వం తమను ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించి ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870