हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

Harish Rao : కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీసిన హరీశ్‌రావు

Sudheer
Harish Rao : కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీసిన హరీశ్‌రావు

మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తే వారి మీదే ఆంక్షలు, నిషేధాలు విధించడం కాంగ్రెస్ సర్కార్‌కు నిత్యకృత్యంగా మారిందని మండిపడ్డారు. యూనివర్సిటీల్లో ఆందోళనలపై నిషేధం విధించిన తర్వాత, ఇప్పుడు గ్రంథాలయాల్లోకి విద్యార్థులను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకమని విమర్శించారు. ప్రజాస్వామ్య పాలనలో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉందని గుర్తుచేశారు.

గ్రంథాలయాలను రాజకీయ వేదికలుగా మార్చింది ఎవరు?

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు గ్రంథాలయాల్లో రాజకీయ సమావేశాలు జరిపారని, ఇప్పుడు అదే గ్రంథాలయాల్లో నిషేధాలు విధించడం ద్వంద్వ విధానాన్ని సూచిస్తున్నదని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో రాహుల్ గాంధీ(Rahul)ని లైబ్రరీకి తీసుకెళ్లి హామీలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఇప్పుడు ఎందుకు అభ్యంతరం చూపుతున్నారు అని నిలదీశారు. గ్రంథాలయాల చరిత్రను కలుషితం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నైతికతపై బోర్డులు పెట్టి సమాధానం చెప్పలేదని విమర్శించారు.

నిరుద్యోగుల హక్కులను అణిచే ప్రయత్నం వద్దు

జాబ్ క్యాలెండర్‌ను ‘జాబ్ లెస్ క్యాలెండర్’గా మలచారని, మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామన్న హామీని కాంగ్రెస్ విస్మరించిందని హరీశ్ రావు విమర్శించారు. నోటిఫికేషన్ల కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్న విద్యార్థులకు, నిరుద్యోగులకు తప్పుడు కేసులు పెడుతూ, ఢిల్లీకి తిరుగుతూ కాలం తీస్తున్నారని మండిపడ్డారు. ఆంక్షలతో నిరుద్యోగుల ఆవేదనను అణిచే ప్రయత్నం వృథా అని హెచ్చరించారు. ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే నెరవేర్చాలని, రెండేళ్లలో రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Read Also : Kidneys Health : ఈ పండ్ల‌ను తింటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.. అవి ఏమిటో తెలుసా..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870