हिन्दी | Epaper
ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు

HCU : కంచ గచ్చిబౌలి భూమి వివాదంపై ప్రభుత్వం కీలక నిర్ణయం

Sudheer
HCU : కంచ గచ్చిబౌలి భూమి వివాదంపై ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణలో కలకలం రేపుతున్న రంగారెడ్డి జిల్లా కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సుప్రీంకోర్టు మధ్యలోకి రావడంతో, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ అంశాన్ని పరిష్కరించేందుకు కీలక చర్యలు చేపట్టింది. భూమి వ్యవహారంపై స్పష్టత తీసుకురావడానికి మంత్రులతో కూడిన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు.

హెచ్సీయూ అధికారులతో సంప్రదింపులు జరగనున్న కమిటీ

ఈ త్రిసభ్య కమిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) అధికారులు, విద్యార్థులు, ప్రజా సంఘాలతో సమావేశమవుతూ వారి అభిప్రాయాలు తెలుసుకోనుంది. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై స్పష్టత ఇవ్వడమే కాకుండా, ఎవరికీ అభ్యంతరాలు లేకుండా వివాదాన్ని పరిష్కరించడమే లక్ష్యంగా సర్కార్ ముందడుగు వేసింది. ప్రజా సంఘాల ఆందోళనలు, విద్యార్థుల నిరసనలు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ సంప్రదింపుల మార్గాన్ని ఎంచుకుంది.

Hyderabad: హెచ్‌సీయూ భూవివాదంపై మంత్రుల కమిటీ ఏర్పాటు



విద్యార్థులు, పర్యావరణవేత్తల అభ్యంతరాలు

విద్యార్థులు, పర్యావరణవేత్తలు ఈ భూమిని గతంలో హెచ్సీయూకి కేటాయించారని ఆరోపిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇది ప్రభుత్వ భూమి అని స్పష్టం చేస్తోంది. టెక్ సిటీగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రైవేట్ సంస్థలకు భూములు కేటాయించేందుకు చర్యలు చేపడుతోంది. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు, పర్యావరణవేత్తలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భూమి వివాదం రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపుతోంది.

కోర్టుల ఆదేశాలతో సర్కార్ ఒత్తిడిలో

ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ వివాదంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, చెట్ల నరికి వేయడాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. ప్రభుత్వం చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటుందని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అఫిడవిట్ కోరుతూ తదుపరి విచారణను ఏప్రిల్ 16కి వాయిదా వేసింది. హైకోర్టు రిజిస్ట్రార్‌ను భూముల పరిశీలనకు ఆదేశించడంతో ఈ వ్యవహారం మరింత సీరియస్‌గా మారింది. ఈ భూమి వ్యవహారం అభివృద్ధి పేరుతో ప్రకృతికి హాని చేస్తోందా? లేక వాస్తవంగానే ప్రజలకు మేలుకలిగించే ప్రాజెక్ట్ అనేది త్వరలో స్పష్టమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రిజర్వేషన్ డైవర్షన్ కోసమే సిట్ నోటీసులు జారీ

రిజర్వేషన్ డైవర్షన్ కోసమే సిట్ నోటీసులు జారీ

నైనీ బొగ్గు టెండర్లపై కేంద్ర శాఖ కీలక భేటీ

నైనీ బొగ్గు టెండర్లపై కేంద్ర శాఖ కీలక భేటీ

జాతరలో ‘మండమెలిగే’ ప్రత్యేక ఘట్టం

జాతరలో ‘మండమెలిగే’ ప్రత్యేక ఘట్టం

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్

ఏకలవ్య స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాల షెడ్యూల్ విడుదల

ఏకలవ్య స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాల షెడ్యూల్ విడుదల

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్: ఫిబ్రవరిలో కొత్త ఎక్స్‌ప్రెస్

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్: ఫిబ్రవరిలో కొత్త ఎక్స్‌ప్రెస్

నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన.. మార్కండేయ జయంతికి హాజరు

నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన.. మార్కండేయ జయంతికి హాజరు

ఇక మీదట కాంట్రాక్ట్‌ కార్మికులకు అకౌంట్ లోకే జీతాలు

ఇక మీదట కాంట్రాక్ట్‌ కార్మికులకు అకౌంట్ లోకే జీతాలు

అనుమానంతో భార్య ను హత్య చేసిన భర్త .. ఆపై వాట్సాప్ స్టేటస్

అనుమానంతో భార్య ను హత్య చేసిన భర్త .. ఆపై వాట్సాప్ స్టేటస్

హరీశ్ రావు విచారణలో కొత్త ట్విస్ట్

హరీశ్ రావు విచారణలో కొత్త ట్విస్ట్

హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం!

హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం!

సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు కీలక ఆదేశాలు

సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు కీలక ఆదేశాలు

📢 For Advertisement Booking: 98481 12870