हिन्दी | Epaper
రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

జనసేనకి ఈసీ మరో శుభవార్త

Sudheer
జనసేనకి ఈసీ మరో శుభవార్త

జనసేన పార్టీకి ఈసీ మరో శుభవార్త అందించింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన జనసేన, ఇప్పుడు తెలంగాణలోనూ అధికారిక గుర్తింపు పొందింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జనసేనకు రాజకీయంగా మరింత బలమైన స్థానం ఏర్పడినట్లు అయింది. ఈ గుర్తింపుతో పాటు, జనసేన పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. ఇకపై తెలంగాణలో జరిగే అన్ని ఎన్నికల్లో జనసేన ఇదే గుర్తుతో పోటీ చేయనుంది. ఇది పార్టీ కేడర్‌కి, అనుచరులకు మరింత ఉత్సాహాన్ని కలిగించే విషయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అద్భుత విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ ఏపీలో 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీ సీట్లు గెలుచుకుంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడంలో జనసేన కీలక భూమిక పోషించింది. ఈ విజయం తర్వాత, పార్టీకి తెలంగాణలోనూ గుర్తింపు రావడం మరో పెద్ద ముందడుగుగా పరిగణించబడుతోంది.

జనసేనకి ఈసీ మరో శుభవార్త

ఇప్పటి వరకు జనసేన రిజిస్టర్డ్ పార్టీగా మాత్రమే కొనసాగింది. కానీ తాజా ఉత్తర్వుల ప్రకారం, ఇది గుర్తింపు పొందిన పార్టీగా మారింది. దీని ద్వారా పార్టీకి రాష్ట్ర స్థాయిలో మరిన్ని రాజకీయ అవకాశాలు వస్తాయని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో జనసేన బలోపేతానికి ఈ నిర్ణయం తోడ్పడనుంది.

ఇకపై జనసేన గాజు గ్లాసు గుర్తును ఎవరికి కూడా కేటాయించరు. ఈ గుర్తింపు ద్వారా జనసేన కార్యకర్తల్లో మరింత ఉత్సాహం పెరిగింది. భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో కూడా జనసేన ప్రভাবాన్ని పెంచేందుకు ఈ గుర్తింపు ఉపయోగపడనుందని విశ్లేషకుల అభిప్రాయం.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870