हिन्दी | Epaper
వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం, విక్సిత్ భారత్… క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం, విక్సిత్ భారత్… క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం, విక్సిత్ భారత్… క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం, విక్సిత్ భారత్… క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

Latest News: Delhi: కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయినా రేవంత్ రెడ్డి

Saritha
Latest News: Delhi: కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయినా రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Delhi) ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్(Congress) పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ ఎంపీలతో కూడా ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై విస్తృత చర్చ జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో రాజకీయ వ్యవహారాలను మరింత బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలను రేవంత్ రెడ్డి అగ్రనేతలకు వివరించారు.

Read also: కేంద్రం సంచలన నిర్ణయం.. లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు

Delhi
Delhi Revanth Reddy met with senior Congress leaders.

ఢిల్లీలో కాంగ్రెస్ నేతలకు రాష్ట్ర అభివృద్ధి వివరాలు

ఇటీవల(Delhi) హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ ఘన విజయం సాధించిందని తెలిపారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చాయని, కేవలం రెండు రోజులలో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని పేర్కొన్నారు.రాష్ట్ర అభివృద్ధికి, కొత్త ఉద్యోగ అవకాశాల సృష్టికి ఈ పెట్టుబడులు ఎలా దోహదపడతాయో వివరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను, ప్రభుత్వ పాలన తీరును రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలకు వివరించారు. ఈ భేటీ ద్వారా కేంద్ర నాయకులు తెలంగాణలోని కొత్త పెట్టుబడులు, ప్రభుత్వ పనితీరు, పార్టీ వ్యూహాలు గురించి సంపూర్ణ సమాచారం పొందారు. రాష్ట్ర అభివృద్ధికి, పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ పర్యటన కీలకంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చిన్నారులకు కాన్సర్ ముప్పు తెచ్చిన  వీర్యదాత..

చిన్నారులకు కాన్సర్ ముప్పు తెచ్చిన  వీర్యదాత..

భర్త అసమర్థుడని పెళ్లైన మూడు రోజులకే వధువు విడాకులు

భర్త అసమర్థుడని పెళ్లైన మూడు రోజులకే వధువు విడాకులు

10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్

10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్

తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో, నలిగి ప్రాణాలు కోల్పోయిన పసికందు

తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో, నలిగి ప్రాణాలు కోల్పోయిన పసికందు

US Fed వడ్డీ రేట్లు తగ్గింపు.. భారత మార్కెట్లపై ప్రభావం!

US Fed వడ్డీ రేట్లు తగ్గింపు.. భారత మార్కెట్లపై ప్రభావం!

హైదరాబాద్‌నే దిగ్గజ కంపెనీలన్నీ ఎందుకు ఎంచుకుంటున్నాయి?

హైదరాబాద్‌నే దిగ్గజ కంపెనీలన్నీ ఎందుకు ఎంచుకుంటున్నాయి?

Latest సుప్రీంకోర్టు తీర్పు అమెరికాకే ముప్పు..ట్రంప్

Latest సుప్రీంకోర్టు తీర్పు అమెరికాకే ముప్పు..ట్రంప్

అమిత్ షా–రాహుల్ గాంధీ వాగ్వాదం ‘వోటు దొంగతనం’ వివాదం మళ్లీ హాట్..

అమిత్ షా–రాహుల్ గాంధీ వాగ్వాదం ‘వోటు దొంగతనం’ వివాదం మళ్లీ హాట్..

వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం, విక్సిత్ భారత్…

వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం, విక్సిత్ భారత్…

గోవా ఫైర‍్ తర్వాత షాక్ నైట్‌క్లబ్ యజమానుల పాస్‌పోర్ట్ రద్దు?…

గోవా ఫైర‍్ తర్వాత షాక్ నైట్‌క్లబ్ యజమానుల పాస్‌పోర్ట్ రద్దు?…

నేడు బంగారం ధరల పెరుగుదల కొనుగోలుదారులకు షాక్!…

నేడు బంగారం ధరల పెరుగుదల కొనుగోలుదారులకు షాక్!…

9 ఫ్లైట్‌లు యథావిధిగా: రాజమహేంద్రవరం విమానాశ్రయం డైరెక్టర్ ప్రకటన

9 ఫ్లైట్‌లు యథావిధిగా: రాజమహేంద్రవరం విమానాశ్రయం డైరెక్టర్ ప్రకటన

📢 For Advertisement Booking: 98481 12870