हिन्दी | Epaper

Delhi liquor policy : ఢిల్లీ మద్యం విధానం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది

Sai Kiran
Delhi liquor policy : ఢిల్లీ మద్యం విధానం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది

Delhi liquor policy : . సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆప్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కే. కవితతో పాటు మరికొందరికి ఇచ్చిన విముక్తిని సవాల్ చేస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

ట్రయల్ కోర్టు తీర్పుపై ఈడీ అప్పీల్

రౌజ్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు నిందితులందరినీ డిశ్చార్జ్ చేస్తూ ఇచ్చిన తీర్పును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సవాల్ చేసింది. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు విచారణ ప్రారంభించింది.

Read Also: Sakala Janula Samme: కేసీఆర్, కేటీఆర్‌‌పై నమోదైన కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు

Delhi liquor policy
Delhi liquor policy

ట్రయల్ కోర్టు వ్యాఖ్యలపై స్టే

ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. అలాగే ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.

కోర్టులో ఈడీ వాదనలు

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో వాదిస్తూ, ఢిల్లీ మద్యం కేసు దేశ రాజధానిలో జరిగిన అతిపెద్ద అవినీతి కేసుల్లో ఒకటని తెలిపారు. నిందితులు మద్యం విధానంలో తమకు అనుకూలంగా నిబంధనలు చేర్చేందుకు భారీ మొత్తంలో లంచాలు ఇచ్చారని ఆరోపించారు.

సీబీఐ సమర్పించిన సాక్ష్యాధారాలను ట్రయల్ కోర్టు సరిగా పరిగణలోకి తీసుకోలేదని ఆయన వాదించారు. ఈ నేపథ్యంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని ఈడీ హైకోర్టును కోరింది.

hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చదువు చెప్పే గురువే కసాయిలా మారితే ఇక పిల్లలకు దిక్కెవరు? సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన

చదువు చెప్పే గురువే కసాయిలా మారితే ఇక పిల్లలకు దిక్కెవరు? సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన

ఇప్పసారాతో ఆరోగ్యం:ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

ఇప్పసారాతో ఆరోగ్యం:ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి

అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.
0:34

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
0:31

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

📢 For Advertisement Booking: 98481 12870