हिन्दी | Epaper
2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

కేంద్రానికి సీఎం రేవంత్ రిక్వెస్ట్

Sudheer
కేంద్రానికి సీఎం రేవంత్ రిక్వెస్ట్

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి 20 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను ఆయన కోరారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని పేదవారికి సొంత ఇంటి కల సాకారం చేయవచ్చని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖల ప్రాజెక్టుల పురోగతిని సీఎం రేవంత్ పరిశీలించారు. రాష్ట్ర రాజధాని అభివృద్ధిలో భాగంగా మెట్రో రెండో దశ ప్రాజెక్టు చేపట్టడం అత్యవసరమని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేయాలని సూచించారు.

అలాగే, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, సీవరేజీ మాస్టర్ ప్లాన్ వంటి ప్రాజెక్టుల కోసం కేంద్రం ప్రత్యేక నిధులను మంజూరు చేయాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టులు పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో కీలకమైనవి అని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ రంగానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయడం, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలను తగ్గించడం లక్ష్యంగా నూతన ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం రేవంత్ విజ్ఞప్తులపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870