हिन्दी | Epaper
ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

బీసీకి డిప్యూటీ సీఎం పదవి.. సీఎం రేవంత్ కీలక ఆలోచన?

Sudheer
బీసీకి డిప్యూటీ సీఎం పదవి.. సీఎం రేవంత్ కీలక ఆలోచన?

తెలంగాణ రాజకీయాల్లో బీసీల ప్రాధాన్యత పెరుగుతున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర కేబినెట్ విస్తరణలో బీసీలకు పెద్దపీట వేయాలని భావిస్తున్న ఆయన, ఇద్దరు బీసీ నేతలకు మంత్రిపదవి ఇవ్వాలని యోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇందులో ఒకరికి ఉపముఖ్యమంత్రి (Dy. CM) పదవి కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం తెలంగాణలో వివిధ సామాజిక వర్గాల ప్రాతినిధ్యం రాజకీయంగా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఎస్టీ, మైనార్టీ, రెడ్డి, వెలమ వర్గాలకు కేబినెట్‌లో స్థానం కల్పించాలని సీఎం రేవంత్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే, బీసీలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఓ డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

telengana central govt

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో బీసీల మద్దతు భారీగా పొందిన నేపథ్యంలో వారికి రాజకీయ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. గతంలో టీఆర్‌ఎస్ హయాంలో బీసీలకు న్యాయం పూర్తిగా జరగలేదనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలని యోచిస్తోంది.

అధిష్ఠానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కేబినెట్ విస్తరణలో ఎవరెవరికి చోటు దక్కుతుందనేది ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. బీసీ వర్గాలకు చెందిన పలువురు సీనియర్ నేతలు ఇప్పటికే మంత్రిపదవుల కోసం లాబీయింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మొత్తం మీద, బీసీలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం పదవి బీసీలకే వస్తే, అది కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ మైలేజ్ తీసుకొచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870