हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

విపక్షాల విమర్శలపై సీఎం రేవంత్ ఫైర్

Sudheer
విపక్షాల విమర్శలపై సీఎం రేవంత్ ఫైర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై విపక్షాల విమర్శలను తీవ్రంగా ఖండించారు. దావోస్ పర్యటనకు పెట్టుబడులను ఆకర్షించడం మాత్రమే లక్ష్యమని, దీనిపై తప్పుడు విమర్శలు చేయడం సరికాదని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు కీలకమని, ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. పెట్టుబడులు స్వాగతించకపోయినా విపక్షాలు అక్కసు వెళ్లగక్కడం అనవసరమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. తాము దావోస్‌లో చేసిన ఒప్పందాలు అన్ని పారదర్శకమైనవేనని, వాటికి సంబంధించిన వివరాలు ప్రజలకు వెల్లడించినట్లు చెప్పారు. విపక్షాల విమర్శలు అసూయపూరితమైనవని, అవి ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆరోపించారు.

revanth

రాష్ట్ర అభివృద్ధి పట్ల తమ ప్రభుత్వం కట్టుబాటుతో ముందుకుసాగుతోందని రేవంత్ స్పష్టం చేశారు. ఒప్పందాలు కేవలం ఒక ఆరంభం మాత్రమేనని, వాటి అమలే అసలు విజయమని అన్నారు. రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ ఎకానమీగా మార్చేందుకు ఇది గొప్ప అడుగుగా అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అసూయ ఎందుకని సీఎం రేవంత్ ప్రశ్నించారు. తాము విఫలమైతే కొందరు పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపక్షాలు ప్రోత్సహించకపోయినా, నిరాధార విమర్శలు చేయడం శోచనీయమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెరగడం వల్ల ప్రత్యక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని, దీని ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని సీఎం రేవంత్ తెలిపారు. రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే తమ లక్ష్యమని, ఆ దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని వివరించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870